CRIME NEWS : मुलुगु जिले में माओवादियों की बारूदी ब्लास्ट में व्यक्ति की मौत, चार अन्य घायल

हैदराबाद : मुलुगु जिले के वेंकटपुरम मंडल में कोंगलागुट्टा पर माओवादियों द्वारा लगाए गए बारूदी के विस्फोट में एक व्यक्ति की मौत हो गई। चार अन्य घायल हो गये।

मुलुगु जिले के वेंकटपुरम मंडल के जगन्नाथपुरम गांव के इलंदुला येसू लकड़ी के लिए कोंगलागुट्टा वन क्षेत्र में पांच दोस्तों के साथ गये थे। तभी अचानक माओवादियों द्वारा लगाए गए बारूदी सुरंग में विस्फोट हो गया।

इस घटना में येसू की मौके पर ही मौत हो गई। चार अन्य लोग मामूली चोटे लगने बाल-बाल बच गए। घटना स्थल पर बारूदी विस्फोट के तार लगे होने के कारण ग्रामीण उस क्षेत्र में जाने से डर रहे हैं। पुलिस मामले की छानबीन कर रही है।

यह भी पढ़ें-

మావోయిస్టులు అమర్చిన మందు పాతర బ్లాస్ట్, వ్యక్తి మృతి

హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొంగల గుట్టపైన మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలడంతో ఒకరు మృతి చెందారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు వంట చెరకు కోసం కొంగలా గుట్ట అటవీ ప్రాంతానికి ఐదుగురు మిత్రుల బృందంతో కలిసి ఎండిన చెట్లను నరుకుతుంటే ఆకస్మాత్తుగా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర ఒక్కసారిగా పేలింది.

ఈ ఘటనలో ఏసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో నలుగురు చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. సంఘటన స్థలంలో మందు పాత్ర కోసం అమర్చిన వైర్లు ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి గ్రామస్తులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X