CRIME: पत्नी व दस माह की बेटी की हत्या कर पति ने रेलवे ट्रैक पर कर ली सुसाइड, पुलिस ने जताया यह संदेह

हैदराबाद: बोइनापल्ली में दिल-दहला देने वाला मामला सामने आया है।। पति ने अपनी पत्नी और 11 महीने के बेटी की हत्या करने के बाद आत्महत्या कर ली। बोइनपल्ली थाना क्षेत्र में घटी इस दिल दहला देने वाली घटना का विवरण इस प्रकार है… गणेश और स्वप्ना दंपत्ति है। वे अपनी तीन बेटियों के साथ पेद्दातोकट्टा न्यू बोइनपल्ली में रह रहे थे। चाह महीने पहले यह परिवार महाराष्ट्र से शहर आया था।

गणेश ड्राइवर का काम करता है। पता चल रहा है कि पिछले कुछ दिनों से पति-पत्नी के बीच झगड़ा चल रहा था। रविवार सुबह गणेश ने पत्नी स्वप्ना और छोटी बेटी नक्षत्र की गला दबाकर हत्या कर दी और इसकी जानकारी पुलिस को दी। बाद में वह अलवाल में रेलवे ट्रैक पर आत्महत्या कर ली। घटना के संबंध में अभी पूरी जानकारी नहीं मिल पाई है।

यह भी पढ़ें-

భార్య, 10 నెలల కుమార్తెను చంపి భర్త సూసైడ్

హైదరాబాద్ : బోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, 10 నెలల పాపను హత్య చేసి భర్త సూసైడ్ చేసుకున్నాడు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హృదయ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. గణేష్, స్వప్న దంపతులు. వీరు తమ ముగ్గురు కుమార్తెలతో కలిసి న్యూ బోయిన్ పల్లి పెద్దతోకట్టలో నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబం మహారాష్ట్ర నుంచి నెల రోజుల క్రితం నగరానికి వచ్చింది.

గణేష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున గణేష్ భార్య స్వప్న, చిన్న కుమార్తె నక్షత్రలను గొంతు నులిమి హత్య చేసి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X