मिर्ज़ागुड़ा बस और टिपर दुर्घटना में मरने वालों की हो गई 21, अनुग्रह राशि की घोषणा

हैदराबाद: रंगारेड्डी ज़िले के चेवेल्ला मंडल के मिर्ज़ागुड़ा में सोमवार को हुई आरटीसी बस और टिपर दुर्घटना ने बेहद दुखदाई बना दिया है। इस हादसे में अब तक 21 लोगों की मौत हो चुकी है और मृतकों की संख्या और बढ़ने की आशंका है। तेलंगाना सरकार ने इस हादसे के लिए अनुग्रह राशि की घोषणा की है। मंत्री पोन्नम प्रभाकर ने घोषणा की कि सरकार दुर्घटना में मृतकों के परिवारों को 5 लाख रुपये, आरटीसी को 2 लाख रुपये और घायलों को 2 लाख रुपये की सहायता राशि देगी। आज सुबह दुर्घटनास्थल पर पहुँचे पोन्नम प्रभाकर ने वहाँ राहत कार्यों का निरीक्षण किया।

मृतकों में सात पुरुष, 12 महिलाएं और एक 15 महीने की बच्ची, साथ ही आरटीसी बस और ट्रक चालक शामिल हैं। दुर्भाग्यवश, इस दुर्घटना में एक साथ तीन बहनों की भी मौत हो गई। तांडूर कस्बे के गांधीनगर निवासी एलैया गौड़ की बेटियों अनुषा, सैप्रिया और नंदिनी की बस दुर्घटना में हुई मौत ने सभी को स्तब्ध कर दिया है।

बाद में मीडिया से बात करते हुए उन्होंने कहा कि दुर्घटना की जाँच के आदेश दे दिए गए हैं। उन्होंने बताया कि चेवेल्ला में ही शवों का पोस्टमार्टम किया जाएगा। इस तरह प्रधानमंत्री नरेंद्र मोदी ने मिर्जापुर हादसे पर गहरा दुख व्यक्त किया। साथ ही मृतक परिजनों को दो लाख रुपये और घायलों को 50 हजार रुपये अनुग्रह राशी दी जाएगी।

तेलंगाना के रंगारेड्डी ज़िले के चेवेल्ला के पास मिरजागुडा में सोमवार सुबह 6 बजे भीषण सड़क हादसा हुआ। इस हादसे में 21 लोगों की मौत हो गई। यह हादसा अकल्पनीय रहा है। ऊपर दी गई तस्वीर देखिए। बस बजरी से भर गई है। बस में सवार यात्री बजरी से ढके हुए है। इसी बजरी ने हादसे में मौतों की संख्या बढ़ा दी। यह आरटीसी एक्सप्रेस बस 70 यात्रियों को लेकर तांडूर से हैदराबाद आ रही थी। जैसे ही बस मिरजागुडा पहुँची, बजरी से लदा एक टिपर आरटीसी बस के सामने गलत दिशा में आ गया।

गलत रास्ते से आ रही बजरी से भरे टिपर ने आरटीसी बस को ज़ोरदार टक्कर मार दी। टिपर की टक्कर से आरटीसी बस का अगला हिस्सा चकनाचूर हो गया। इसके बाद टिपर आरटीसी बस पर गिर गया। कुछ ही पलों में टिपर में भरी सारी बजरी आरटीसी बस में सवार यात्रियों पर गिर गई। यह सब कुछ ही सेकंड में हुआ। टिपर की सारी बजरी बस में भर गई। कुछ यात्री बजरी के नीचे ज़िंदा दब गए, जबकि कुछ बजरी में फँस गए। आरटीसी बस के ड्राइवर साइड के यात्रियों पर बजरी गिरने से सभी की मौके पर ही मौत हो गये। टिपर बस पर गिर गया। टिपर में भरी बजरी बस पर गिरने से मरने वालों की संख्या 21 पहुँच गई।

Also Read-

రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇవాళ ఉదయం ఘటన స్థలానికి వెళ్లిన పొన్నం ప్రభాకర్ అక్కడ సహాయక చర్యలను పరిశీలించారు.

మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో దురదృష్టవశాత్తు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓకేసారి దుర్మరణం పాలయ్యారు. తాండూరు పట్టణంలో గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు అనూష, సాయిప్రియ, నందిని బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కండతడి పెట్టిస్తోంది

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మృతదేహాలకు చేవెళ్ల‍లోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని వెల్లడించారు. తరువాత, మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని ఆయన అన్నారు. చేవెళ్లలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని ఆయన అన్నారు. మీర్జాపూర్ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదం కలలో కూడా ఊహించం. ఇలా జరుగుతుందని టిప్పర్లో కంకర మీద పడి 21 మంది ప్రాణాలు పోతాయని ఏ ఒక్కరైనా అనుకుంటారా? యాక్సిడెంట్ అంటే వాహనాలు ఢీ కొని తీవ్ర గాయాలై ప్రమాదం జరిగిన దుర్ఘటనలు మితి మీరిన వేగంతో డివైడర్ను ఢీ కొట్టిన ఘటనలు చెట్టును ఢీ కొట్టి చనిపోయిన ఘటనలు గతంలో చాలానే చూశాం. కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం ఇది విధి ఆడిన వింత నాటకం గానే కనిపిస్తుంది. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందో ఈ ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే తెలుస్తుంది.

పైన ఫొటో ఓసారి చూడండీ బస్సులో కంకర బస్సు నిండా కంకర చాలా జాగ్రత్తగా ఫొటో గమనిస్తే తెలుస్తుంది బస్సులోని ప్రయాణికులను కంకర కప్పేసింది. అవును ఈ కంకరే ప్రమాదంలో మరణాల సంఖ్యను పెంచింది. 70 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ఈ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు సరిగ్గా మీర్జాగూడ దగ్గరకు రాగానే.. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సుకు కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చింది.

రాంగ్ రూట్ లో వచ్చిన కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సును సైడ్ నుంచి వేగంగా బలంగా ఢీకొట్టింది. టిప్పర్ ఢీ కొట్టిన దెబ్బకు ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. అంతే క్షణాల్లో టిప్పర్లోని టన్నుల కొద్దీ కంకర అంతా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులపై పడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. టిప్పర్లోని కంకర అంతా బస్సును నింపేసింది. కొంత మంది ప్రయాణికులు కంకర కింద సజీవ సమాధి అయ్యారు మరికొంత మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఉన్న ప్రయాణికులపై కంకర ఒక్కసారి పడటంతో వాళ్లందరిపై కంకర మీద పడి ఊపిరి ఆడక బస్సులోనే సజీవంగా సమాధి అయ్యారు. టిప్పర్ లోని కంకర బస్సులోకి రావటం వల్లే మృతుల సంఖ్య 21కి చేరింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X