आग की भट्टी में दोनों तेलुगु राज्य, अधिकतम तापमान 50 डिग्री तक पहुंचने की मौसम विभाग की गंभीर चेतावनी

हैदराबाद : दोनों तेलुगु राज्य धूप से झुलस रहे हैं। दिन-ब-दिन बढ़ते तापमान के साथ तेलंगाना क्षेत्र धूप की लपटों में घिरा हुआ है। मौसम की असामान्य परिस्थितियों के बीच लोगों का दम घुट रहा है। भारतीय मौसम विभाग ने चेतावनी दी है कि अगले चार से पांच दिनों (3 मई से) तक दोनों राज्यों में तापमान सामान्य से दो से तीन डिग्री ऊपर बढ़ जाएगा।

आईएमडी ने आंध्र प्रदेश के साथ-साथ ओडिशा, पश्चिम बंगाल और बिहार राज्यों के लिए रेड अलर्ट जारी किया है और तेलंगाना को भी गंभीर चेतावनी जारी की है। दो दिनों के मौसम के हालात को देखते हुए तेलंगाना में ऑरेंज अलर्ट घोषित किया गया है। उत्तरी तेलंगाना के साथ ही दक्षिणी तेलंगाना के कई जिले धूप से तप रहे हैं। गरम हवा की तीव्रता से लोग दहशत में हैं।

बुधवार को भी तेलंगाना के कई हिस्सों में तापमान 46 डिग्री से ऊपर दर्ज किया गया। नलगोंडा जिले के गुडापुर में तापमान 46.6 डिग्री दर्ज किया गया। चंदूर, मंगापेट, भद्राचलम, मुनागला और अन्य स्थानों पर तापमान 46.5 डिग्री दर्ज किया गया। तिम्मापुर, वैरा, खानापुर, मुत्तारम और वेलगटूर इलाकों में भी 46.4 डिग्री दर्ज किया गया। ग्रेटर हैदराबाद में भी तापमान 43.9 डिग्री दर्ज किया गया।

संबंधित खबर-

मौसम विभाग के विशेषज्ञों ने लोगों को अधिक सतर्क रहने की चेतावनी दी है क्योंकि ऐसी संभावना है कि मई की शुरुआत के साथ धूप की तीव्रता बढ़ेगी और तापमान अधिकतम 50 डिग्री तक पहुंच जाएगा। सरकार भी लोगों को धूम की गर्मी से बचाने के लिए पर्याप्त सावधानी बरतने का सुझाव दे रही है। ऐसे में भारतीय मौसम विभाग ने बुधवार को मई महीने के लिए अपनी बारिश और तापमान पूर्वानुमान रिपोर्ट जारी की है। तेलंगाना के अधिकांश हिस्सों में मासिक अधिकतम तापमान सामान्य से ऊपर रहने की संभावना है। (एजेंसियां)

నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు (మే 3 నుంచి) రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికలు జారీ జేసింది. రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదయ్యాయి. చందూరు, మంగపేట, భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. తిమ్మాపూర్, వైరా, ఖనా పూర్, ముత్తారం, వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మే నెల ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50 డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవారం మే నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X