हैदराबाद: तेलंगाना में भीषण गर्मी शुरू हो गई है। सुबह के ग्यारह बजते ही सूरज आग उगाल रहा है। मौसम विभाग ने बताया है कि संयुक्त आदिलाबाद जिले में रविवार को भीषण गर्मी रही है। साथ ही चेतावनी दी गई है कि सोमवार को भी गर्म हवाओं का प्रभाव जारी रहेगा। पूरे तेलंगाना में सूरज का प्रकोप बढ़ गया है। तापमान 42 डिग्री आंकड़ा पार कर गया है। तेलंगाना के 22 जिलों में 40 डिग्री से अधिक तापमान दर्ज किया गया। इनमें 9 जिले ऐसे हैं जहां तापमान 41 डिग्री से अधिक दर्ज किया गया।
सबसे अधिक अधिकतम तापमान कुमरामभीम आसिफाबाद जिले में 42.4 डिग्री दर्ज किया गया। आदिलाबाद जिले के नेरडिगोंडा, मंचेरियल जिले के अंदगुलपेटा और राजन्ना सिरसिल्ला जिले के वीरनपल्ली में 41.5 डिग्री तापमान दर्ज किया गया। वनपर्ती जिले के वेलगोंडा में 41.3 डिग्री, नागरकर्नूल जिले के बिजिनेपल्ली में 41.2 डिग्री, जगतियाल जिले के गोल्लापल्ली में 41.1 डिग्री, सिद्दीपेट जिले के बेज्जांकी, मेदक जिले के दामरंचा में और निजामाबाद जिला केंद्र में 41 डिग्री तापमान दर्ज किया गया।
जयशंकर भूपालपल्ली, पेद्दापल्ली, भद्राद्रीकोत्तागुडेम, कामारेड्डी, निर्मल, रंगारेड्डी, संगारेड्डी, महबूबनगर, विकाराबाद, करीमनगर, जोगुलम्बा गदवाल और मुलुगु जिलों में तापमान 40.2 से 40.8 डिग्री के बीच दर्ज किया गया। शेष जिलों में तापमान 38.4 डिग्री से 39.8 डिग्री के बीच रहा है। सबसे कम तापमान वरंगल जिले के दुग्गोंडी में 38.4 डिग्री दर्ज किया गया, जबकि हैदराबाद शहर में 39.6 डिग्री की तापमान दर्ज की गई। पिछले वर्ष इसी समय तेलंगाना में सबसे अधिक तापमान निर्मल जिले में 40.9 डिग्री दर्ज किया गया था।
मौसम विभाग ने खुलासा किया है कि रविवार को जिस तरह से आदिलाबाद जिले गर्म लहरों से प्रभावित थे, उसी तरह सोमवार को भी यह प्रभाव जारी रहेगा। आदिलाबाद, कुमारमभीम आसिफाबाद, मंचेरियल और जगतियाल जिलों में लू चलने की चेतावनी दी है। हालांकि, आईएमडी ने कहा कि अगले दो दिनों में तापमान में कोई बड़ा बदलाव नहीं होगा और उसके बाद मामूली कमी आने की संभावना है। मौसम विभाग ने यह भी बताया कि 21 और 22 मार्च को तेलंगाना कई इलाकों में हल्की से मध्यम बारिश होने की संभावना है। हैदराबाद में तापमान 38 से 39 डिग्री के बीच दर्ज किया जाएगा और बादल छाए रहेंगे।
Also Read-
తెలంగాణలో 42 డిగ్రీలు దాటిన ఎండ
హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు మొదలయ్యాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు ఎండ మంటలు రాజేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా వడగాడ్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్ను దాటేశాయి. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా అందులో 9 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా రికార్డ్ అయిన జిల్లాలున్నాయి.
అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, మంచిర్యాల జిల్లా అందుగులపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిల్లో 41.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. వనపర్తి జిల్లా వెల్గొండలో 41.3, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 41.2, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మెదక్ జిల్లా దామరంచ, నిజామాబాద్జిల్లా కేంద్రంలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్, జోగుళాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో 40.2 నుంచి 40.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మిగతా జిల్లాల్లో 38.4 డిగ్రీల నుంచి 39.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వరంగల్ జిల్లా దుగ్గొండిలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ సిటీలో 39.6 డిగ్రీల మేర ఎండ వేడి రికార్డయింది. కాగా, నిరుడు ఇదే సమయంలో రాష్ట్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ 40.9 డిగ్రీలు నిర్మల్ జిల్లాలో నమోదైంది.
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండగా సోమవారం కూడా ఆ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. అయితే, రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేమీ ఉండబోవని, ఆ తర్వాత మాత్రం కాస్తంత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 21,22వ తేదీల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు చాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల మధ్యనే రికార్డ్ అవుతాయని, వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది. (ఏజెన్సీలు)