तमिलनाडु में बड़ी दुखद घटना, समुद्र में तैरने गये पांच मेडिकल कॉलेज के छात्रों की मौत

कन्याकुमारी/हैदराबाद : तमिलनाडु के तिरुचिरापल्ली में एक निजी मेडिकल कॉलेज के पांच छात्र सोमवार को कन्याकुमारी तट के पास समुद्र में डूब गए। कन्याकुमारी के पुलिस अधीक्षक ई सुंदरवथनम ने कहा कि एमबीबीएस छात्रों का एक समूह राजक्कमंगलम के लेमुर समुद्र तट पर तैरने के लिए गया और इसी दौरान कुछ छात्र एक विशाल लहर की चपेट में आकर समुद्र में डूब गए।

अधिकारी ने कहा कि इस हादसे में दो छात्राएं और तीन छात्र पानी में डूब गए। उन्होंने बताया कि वे एक छात्र के भाई की शादी में हिस्सा लेने के लिए पांच मई को कन्याकुमारी जिले में पहुंचे थे। सुंदरवथनम ने कहा कि पोस्टमार्टम के बाद शव परिजनों को सौंप दिये जाएंगे। मृतकों की पहचान गायत्री (25), चरुकवि (23), सर्वदर्शित (23), प्रवीण सैम (23) और वेंकटेंश (24) के रूप में की गई है। उन्होंने कहा कि वेंकटेश पड़ोसी आंध्र प्रदेश के मूल निवासी था, जबकि अन्य छात्र तमिलनाडु के विभिन्न क्षेत्रों से थे।

तमिलनाडु के मुख्यमंत्री एम के स्टालिन ने मृतकों के परिजनों के प्रति अपनी संवेदना व्यक्त की और कहा कि निर्वाचन आयोग की अनुमति मिलने के बाद शोक संतप्त परिवारों को आवश्यक सहायता प्रदान की जाएगी। पुलिस अधिकारी ने कहा कि छात्रों को स्थानीय लोगों ने अचानक आने वाली लहरों की आधिकारिक चेतावनी के मद्देनजर समुद्र तट पर न जाने का सुझाव दिया है। (एजेंसियां)

తమిళనాడు సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు మెడికోలు దుర్మరణం

హైదరాబాద్ : సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుచిరాపల్లిలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు మెడికోలు తమ స్నేహితుడి వివాహ వేడుక నిమిత్తం కన్యాకుమారికి వచ్చారు.

అయితే, పెళ్లి ముగియగనే దగ్గరలోని టూరిస్ట్ ప్లేసులను చూసేందుకు వైద్య విద్యార్థులంతా గ్రూపులుగా విడిపోయారు. అందులో ఓ గ్రూపు కన్యాకుమారి తీరంలో మూసి ఉన్న ఓ ప్రైవేటు బీచ్‌కి వెళ్లారు. ఈత కోసం సముద్రంలోకి దిగగా.. అలలు పెద్ద ఎత్తున రావడంతో ఐదుగురు విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులు చారుకవి, గాయత్రి, సర్వదర్శిత్, ప్రవీణ్ సామ్, వెంకటేష్‌ ఉన్నారు.

అందులో ముగ్గురు మహిళా మెడికోలు నేషి, ప్రీతి ప్రియాంక, శరణ్య ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ప్రస్తుతం వారిని స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X