अमेरिका में सड़क दुर्घटना में बाल-बाल बचे तेलुगु युवक की दूसरी कार के टक्कर मारने से पत्नी के सामने ही मौत

हैदराबाद : अमेरिका में भीषण सड़क हादसा हुआ। सड़क हादसे में तेलुगु युवक की मौत हो गई। संगारेड्डी जिले जहीराबाद के बिजली विभाग के सेवानिवृत्त कर्मचारी अब्बराजू वेंकटरमण का परिवार हैदराबाद के एलबीनगर अंतर्गत अलकापुरी में बस गया। वेंकटरमण की दो साल पहले मौत हो गई और वेंकटरमण के बेटे पृथ्वीराज आठ साल से अमेरिका के उत्तरी कैरोलिना में सॉफ्टवेयर इंजीनियर के रूप में काम कर रहा था। पिछले साल ही पृथ्वीराज की शादी श्रीप्रिया से हुई थी।

बुधवार को पृथ्वीराज अपनी पत्नी श्रीप्रिया के साथ कार से जा रहे थे। इसी दौरान रास्ते में बारिश के कारण पृथ्वीराज की कार आगे जा रही कार को टक्कर मार दी। इस घटना में कार पलट गई। कार में लगे गुब्बारे खुल जाने से पृथ्वी और श्रीप्रिया बाल-बाल बच गये। पृथ्वी अपनी पत्नी को कार में ही छोड़कर बाहर निकला और पुलिस को फोन करके हादसे की जानकारी देने लगा।

जब वह पृथ्वी फोन पर पुलिस से बात कर रहा था, तभी एक अन्य तेज रफ्तार कार ने उसे टक्कर मार दी। इस हादसे में पृथ्वीराज की पत्नी के सामने मौत हो गई। परिवार के सदस्यों ने बताया कि पोस्टमॉर्टम के बाद पृथ्वीराज का शव रविवार को हैदराबाद लाया जाएगा। पृथ्वीराज की मौत से परिवार में मातम छा गया है।

यह भी पढ़ें-

రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే మరో కారు ఢీకొట్టంతో తెలుగు యువకుడు మృతి

హైదరాబాద్ : అమెరికాలో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న అలకాపురిలో స్థిరపడింది. వెంకటరమణ రెండేళ్ల క్రితం చనిపోగా వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్‌ యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పృథ్వీరాజ్‌‌కు గతేడాది శ్రీప్రియతో వివాహమైంది.

బుధవారం రోజు పృథ్వీరాజ్‌‌ భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును పృథ్వీ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అది పల్టీలు కొట్టింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో పృథ్వీ, శ్రీప్రియలు సురక్షితంగా బయటపడ్డారు. పృథ్వీ భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటికి వచ్చి ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తున్నారు.

పృథ్వీ ఫోన్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన మరో కారు అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్‌మార్ట్ అనంతరం పృథ్వీ మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పృథ్వీ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X