ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘన స్వాగతం, అయోధ్య శ్రీరాముడి ప్రతిమ బహూకరణ

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రధానిని శాలువాతో సత్కరించి, అయోధ్య శ్రీరాముడి ప్రతిమను (జ్ఞాపికను) బహూకరించారు.

ఇది కూడ చదవండి-

ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నేపథ్యంలో ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X