पुलिस का रेस्क्यू ऑपरेशन सफल, एसएस साई कुमार का शव भी मिला, महिला कांस्टेबल बदन पर पाये गये चोट

हैदराबाद: एसआई समेत एक महिला कांस्टेबल और एक अन्य व्यक्ति के साथ तालाब में कूदकर आत्महत्या करने की दुखद घटना पूरे तेलंगाना में हड़कंप मच गया है। पहले ही रेस्क्यू ऑपरेशन शुरू कर चुकी है पुलिस ने बुधवार रात कांस्टेबल श्रुति और कंप्यूटर ऑपरेटर निखिल के शव बरामद किए।

हालांकि, एसआई साईं कुमार के शव की सघनता से तलाश करते हुए गुरुवार की सुबह करीब 8.30 बजे उसके शव की पहचान कर उसे तालाब से बाहर निकाला गया। इस बीच, उनके परिवार के सदस्यों ने आरोप लगाया कि अपने कर्तव्य के प्रति बहुत ईमानदार रहने वाला एसएस साईकुमार आत्महत्या नहीं कर सकता।

पुलिस इस बिंदु पर जांच कर रही है कि महिला कांस्टेबल श्रुति के बदन पर लगे चोटें कहां से आये है और तीनों ती सामूहिक आत्महत्याओं के पीछे के कारणों का पता लगाने में जुट गई है।

संबंधित खबर-

పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్, ఎస్సై సాయి కుమార్ మృతదేహం లభ్యం, శృతి ఒంటిపై గాయాలు

హైదరాబాద్ : మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై, మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు బుధవారం రాత్రి వెలికి తీశారు.

అయితే, రాత్రి నుంచి ఎస్సై సాయి కుమార్ మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తుండగా గురువారం ఉదయం 8.30 ప్రాంతంలో ఆయన డెడీబాడీ ని ఐడెంటిఫై చేసి చెరువులోంచి బయటకు తీసుకొచ్చారు. కాగా, డ్యూటీలో చాలా నిక్కచ్ఛిగా ఉండే ఎస్సై సాయికుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అసలు ముగ్గురు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలంటే కానిస్టేబుల్ శృతి ఒంటిపై ఉన్న గాయాలు ఎక్కడివి అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X