T20 World Cup 2024 भारत बनाम ऑस्ट्रेलिया सुपर-8 का आखिरी मुकाबला, कुलदीप यादव पर सबकी निगाहें

हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 में भारतीय टीम सुपर-8 का आखिरी मुकाबला ऑस्ट्रेलिया से होगा। यह मुकाबला सोमवार को ग्रॉस आइलेट के डैरेन सैमी नेशनल क्रिकेट स्टेडियम में खेला जाएगा। दोनों टीमों के लिए यह मुकाबला काफी अहम है। भारतीय टीम यदि इस मैच को जीतती है तो वह आधिकारिक तौर पर सेमीफाइनल के लिए क्वालिफाई कर जाएगी।

इस मुकाबले में भारत के गेंदबाज कुलदीप यादव पर निगाहें होंगी। क्योंकि कुलदीप को अमेरिका में हुए मैचों में खेलने का मौका नहीं मिला था। इस समय वेस्टइंडीज में स्पिनर्स के लिए मददगार पिचों पर वह काफी प्रभावी साबित हो रहे हैं। उन्होंने दो मैचों में पांच विकेट ले लिए हैं। इसमें बांग्लादेश के खिलाफ शनिवार को मिले तीन विकेट शामिल हैं।

उत्तर प्रदेश के कानपुर के रहने वाले कुलदीप यादव ने भारत के लिए 12 टेस्ट, 103 वनडे और 37 टी20 मुकाबले खेलकर कुल 285 विकेट लिये हैं। कुलदीप वनडे इंटरनेशनल में दो बार हैट्रिक ले चुके हैं। साल 2017 में ऑस्ट्रेलिया के खिलाफ कोलकाता में कुलदीप ने हैट्रिक ली थी। इसके बाद 2019 में उन्होंने वेस्टइंडीज के खिलाफ भी यह उपलब्धि हासिल की थी। (एजेंसियां)

यह भी पढ़ें-

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఆ రేంజ్‌లో క్రికెట్ అభిమానులకు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. సోమవారం గ్రాస్ ఐలెట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్-8 రౌండ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. అఫ్గాన్, బంగ్లాపై విజయాలతో భారత్‌ దాదాపు సెమీస్‌ బెర్త్ ఖాయం చేసుకుంది. ఆసిస్‌ను కూడా ఓడిస్తే దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టొచ్చు. మరోవైపు, అఫ్గాన్ చేతిలో ఘోర పరాజయం‌తో ఆసిస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. భారత్‌తో మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై లాంటింది.

టోర్నీ మొదటి నుంచి భారత్‌కు బౌలింగ్ పరంగా ఆందోళన లేదు. బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యా‌లకుతోడు ఇప్పుడు కుల్దీప్ జట్టుకు బలంగా మారాడు. టెన్షన్ అంతా బ్యాటింగ్‌పైనే ఉండేది. అయితే, బంగ్లాతో మ్యాచ్‌ తర్వాత ఆ ఆందోళన కూడా తొలిగినట్టే. రోహిత్, కోహ్లీ జోడీ కుదురుకుంది. వీరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టడంతో మిగతా బ్యాటర్లు కూడా చెలరేగారు. ఆసిస్‌పై కూడా వీరు మెరుపు ఆరంభమిస్తే భారీ స్కోరు సులువే. పంత్, పాండ్యా ప్రధాన బలంగా మారారు. దూబె టచ్‌లో ఉండగా జడేజా, అక్షర్ కూడా మెరిస్తే జట్టుకు తిరుగుండదు. మొత్తంగా బంగ్లాపై కనబర్చిన ఆల్‌రౌండ్ ప్రదర్శననే ఆసిస్‌పై కూడా కొనసాగించాల్సి ఉంది.

అఫ్గాన్‌పై ఓడినంత మాత్రన ఆసిస్‌ బలాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కంగారులపై విజయం అంత తేలికగా కాదు. హెడ్, వార్నర్, స్టోయినిస్‌లకుతోడు మ్యాక్స్‌వెల్‌ కూడా అఫ్గాన్‌పై ఫామ్ అందుకున్నాడు. వేడ్, డేవిడ్ సైతం ప్రమాదకరమే. బౌలింగ్‌పరంగా ఆ జట్టు బలంగా కనిపిస్తున్నది. కమిన్స్ వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. స్టార్క్, ఆడమ్ జంపా, హాజెల్‌వుడ్ వంటి వారితో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar