Road Accident: तेज रफ्तार लॉरी ने सामने जा रही अन्य ट्रक को मारी टक्कर, पांच की मौके पर ही मौत और…

हैदराबाद: तेज रफ्तार लॉरी ने सामने जा रही अन्य लॉरी को टक्कर मार दी। इस हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई और चार अन्य गंभीर रूप से घायल हो गए। घायलों को नजदीकी अस्पताल में भर्ती किया गया है। शुक्रवार सुबह तेलंगाना के मेदक जिले के चेगुंटा मंडल के वडियारम बाईपास के पास यह हादसा हुआ।

मध्य प्रदेश के बकरी व्यापारी राजू और मणि एक लॉरी में बकरियों को महाराष्ट्र से हैदराबाद जाते समय तेज रफ्तार लॉरी ने सामने जा रही लॉरी को टक्कर मार दी। इस हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई। चेगुंटा पुलिस मौके पर पहुंची और यातायात बाधित किए बिना लॉरियों को किनारे कर दिया। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

यह भी पढ़ें-

ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం

హైదరాబాద్ : అతివేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం బైపాస్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మేకల వ్యాపారం చేసే రాజు మనీ లారీలో మేకలను తరలిస్తున్నారు.

మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లారీలను పక్కకు తొలగించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X