हैदराबाद: राजेंद्रनगर के बीआरएस विधायक प्रकाश गौड़ कांग्रेस पार्टी में शामिल हो गये। प्रकाश गौड़ सीएम रेवंत रेड्डी के आवास पर शुक्रवार को शाम अपने समर्थक नगर निगम चेयरमैन, पार्षद और एमपीसी के साथ कांग्रेस पार्टी में शामिल हो गये। मुख्यमंत्री रेवंत रेड्डी ने प्रकाश गौड़ को पार्टी में आमंत्रित किया। इसके साथ ही अब तक 8 बीआरएस विधायक कांग्रेस पार्टी में शामिल हो चुके हैं। यह खबर जोरों पर हैं कि शनिवार को कुछ और बीआरएस विधायक कांग्रेस में शामिल हो रहे हैं।
तेलंगाना में कांग्रेस के सत्ता में आने के बाद कई बीआरएस नेताओं ने पार्टी छोड़ दी है। मुख्य रूप से पूर्व मंत्री दानम नागेंदर, कडियम श्रीहरि, तेल्लम वेंकट राव, सांसद रंजीत रेड्डी, पसुनुरी दयाकर और पोचारम श्रीनिवास रेड्डी कांग्रेस पार्टी में शामिल हुए। कांग्रेस के सत्ता में आते ही प्रदेश भर के कई जिलों में जिप अध्यक्ष और नगर पालिका सीटों पर कांग्रेस का कब्जा हो गया। इसके चलते जिला स्तर के नेता कांग्रेस पार्टी में शामिल हो गए हैं।
संबंधित खबर-
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ( జులై 12) సాయంత్రం ప్రకాష్ గౌడ్ అనుచరులతోపాటు మునిసిపల్ చైర్మన్, కార్పొరేట్లర్లు, ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పీఠాలు, మునిసిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. (ఏజెన్సీలు)