हैदराबाद: केंद्र सरकार द्वारा घोषित पद्म पुरस्कारों में तेलुगु लोगों को सात पुरस्कार मिले हैं। इनमें से तेलंगाना को दो और आंध्र प्रदेश को पांच पुरुस्कार मिले हैं। तेलंगाना से सार्वजनिक मामलों की श्रेणी में मंदeकृष्णा को पद्मश्री और चिकित्सा श्रेणी में दुव्वुरी नागेश्वर रेड्डी को पद्म विभूषण पुरस्कार मिले हैं।
इसी क्रम में आंध्र प्रदेश से शिक्षा व साहित्य श्रेणी में केएल कृष्णा को पद्मश्री, कला क्षेत्र में माडुगुला नागफनी शर्मा को पद्मश्री, कला क्षेत्र में मिरियाला अप्पाराव को पद्मश्री, शिक्षा और साहित्य श्रेणी में राघवेंद्राचार्य को पद्मश्री और फिल्म उद्योग श्रेणी में नंदमुरी बालकृष्ण को पद्म भूषण पुरस्कार प्राप्त हुआ है। केंद्र सरकार ने शनिवार को 76वें गणतंत्र दिवस के अवसर पर वर्ष 2025 के लिए पद्म पुरस्कार विजेताओं की सूची घोषित की है। केंद्र सरकार ने देश में विभिन्न क्षेत्रों में विशिष्ट सेवाएं देने वाली प्रमुख हस्तियों को पुरस्कारों के लिए चुना है।
तेलंगाना का अपमान
मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि पद्म पुरस्कारों में तेलंगाना का अपमान किया गया है। मुख्यमंत्री ने इस बात पर असंतोष व्यक्त किया कि तेलंगाना सरकार की ओर से प्रस्तावित क्रांतिकारी कवि, लेखक और गायक गद्दर (पद्म विभूषण), चुक्का रामय्या (पद्म भूषण), अंदेश्री (पद्म भूषण), गोरटी वेंकन्ना (पद्मश्री) और जयधीर तिरुमाला राव (पद्म श्री) जैसे प्रमुख हस्तियों के नामों पर विचार करने में केंद्र सरकार विफल रही हैं। इससे तेलंगाना के चार करोड़ लोगों का अपमान हुआ है। मुख्यमंत्री रेवंत रेड्डी ने मंत्रियों और अधिकारियों के साथ बैठक में इस मुद्दे पर चर्चा की।
मुख्यमंत्री पद्म पुरस्कारों में तेलंगाना के साथ हुए अन्याय के संबंध में प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखने पर विचार किया जा रहा है। मुख्यमंत्री ने कहा कि विभिन्न क्षेत्रों में तेलंगाना समाज को विशिष्ट सेवाएं प्रदान करने वाले क्रांतिकारी कवि गद्दर, चुक्का रामय्या, अंदेश्री और गोरटी वेंकन्ना को पद्म पुरस्कार न देना तेलंगाना के लोगों के आत्मसम्मान का उल्लंघन है। मुख्यमंत्री रेवंत रेड्डी ने इस बात पर असंतोष व्यक्त किया कि केंद्र सरकार ने 139 लोगों के लिए पुरस्कार की घोषणा में तेलंगाना के लिए कम से कम पांच पुरस्कारों की घोषणा नहीं की है।
Also Read-
Padma Awards: తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్కు ఐదు, సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. అందులో తెలంగాణకు రెండు రాగా.. ఆంధ్రప్రదేశ్ కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు దక్కాయి.
ఇక ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ, కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
తెలంగాణకు అవమానం
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు.
తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. (ఏజెన్సీలు)