Big Breaking : पटाखों की तैयारी केंद्र में भयंकर विस्फोट, 18 मजदूर जिंदा जले 18 మంది కార్మికులు సజీవ దహనం

हैदराबाद: आंध्र प्रदेश के काकिनाड़ा जिले में एक भयंकर विस्फोट हुआ है। शनिवार को सामरलकोटा मंडल के वेटलपाले गांव में यह विस्फोट हुआ। पटाखों की तैयारी केंद्र में अचानक विस्फोट हो गया। इससे बड़े पैमाने पर आग लग गई।

इस हादसे में आग में फंसकर 18 मजदूरों की जलकर मौत हो गई। कई अन्य घायल हो गये हैं। मृतकों की संख्या और बढ़ने की आशंका है। स्थानीय लोगों ने बताया कि विस्फोट इतना शक्तिशाली था कि मृतकों के शव आसपास के खेतों में जा गिरे। हादसे के समय पटाखे केंद्र में 30 मजदूर मौजूद थे।

विस्फोट के कारण आसपास के घरों को भी नुकसान पहुंचा है। घने धुएं ने इलाके को घेर लिया है। घटना स्थल पर पहुंची अग्निशमन दल और अन्य सहायता बटालियनों ने राहत कार्य शुरू कर दिया है। मुख्यमंत्री चंद्रबाबू नायुडू ने गृहमंत्री सुनीता को आदेश दिया है कि वह तुरंत मौके पर जाये।

यह भी पढ़ें-

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 18 మంది కార్మికులు సజీవ దహనం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశలోని కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 18 మంది కార్మికులు సజీవ దహనమై పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడుధాటికి మృతదేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X