तेलंगाना में भीषण सड़क हादसा, हैदराबाद के पांच युवकों की मौके पर मौत

हैदराबाद: तेलंगाना में भीषण सड़क हादसा हो गया। यादाद्री भुवनगिरी जिले के भूदान पोचमपल्ली मंडल में एक कार तालाब में गिर गई और पांच यवकों की मौके पर ही मौत हो गई। जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। मिली जानकारी के अनुसार पोचमपल्ली से हैदराबाद जा रही कार जलालपुरम के पास तेज रफ्तार के कारण अनियंत्रित होकर सड़क किनारे तालाब में जा गिरी।

इस हादसे में पांच युवकों की मौके पर ही जान चली गई। मृतकों की पहचान हैदराबाद निवासी हर्षा, दिनेष, वंशी, बालू और विनय के रूप में की गई। स्थानीय लोगों की सूचना पर पुलिस मौके पर पहुंची और घटनास्थल की जांच कर रही है। मामला दर्ज कर जांच शुरू कर दी गई है।

Also Read-

ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం

హైదరాబాద్ : తెలంగాణలో కారు చెరువులోకి దూసుకెళ్లి నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పోచంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు జలాల్‌పురం వద్ద అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X