Pushpa-2: भगदड़ में महिला की मौत, संध्या थिएटर पर केस दर्ज

हैदराबाद: आरटीसी क्रॉस रोड स्थित संध्या थिएटर के मालिक के खिलाफ मामला दर्ज किया गया है। पुलिस ने कार्रवाई तेज कर दी है। अल्लू अर्जुन की पुष्पा 2 के प्रीमियर के दौरान हुई घटना पर पुलिस ने मामला दर्ज कर लिया है। पुलिस का दावा है कि भगदड़ में किसी महिला की मौत नहीं हुई है, क्योंकि थिएटर प्रबंधन ने ठीक से सुरक्षा व्यवस्था नहीं की थी। इस मौत मामले में संध्या थिएटर प्रबंधन के खिलाफ एफआईआर दर्ज की गई है।

स्टाइलिश स्टार अल्लू अर्जुन और निर्देशक सुकुमार कॉम्बो में बनाई गई पुष्पा-2 फिल्म 5 दिसंबर, 2024 को दुनिया भर में भव्य रिलीज हुई। रिलीज से एक दिन पहले 4 दिसंबर को रात 9.30 बजे कई जगहों पर प्रीमियर रखे गए। इसी के तहत रात 9.30 बजे आरटीसी क्रॉस रोड स्थित संध्या थिएटर में पुष्पा-2 बेनिफिट शो भी आयोजित किया गया। हीरो अल्लू अर्जुन अपने फैन्स के साथ फिल्म देखने संध्या थिएटर पहुंचे। यह जानकर कि उनका पसंदीदा हीरो आ रहा है। इसके चलते प्रशंसक बड़ी संख्या में संध्या थिएटर पहुंचे।

इसी क्रम में थिएटर परिसर में भगदड़ मच गयी। इस घटना में फिल्म देखने आई एक महिला और उसका बेटा भगदड़ में गंभीर रूप से घायल हो गये। पुलिस ने तुरंत उन पर सीपीआर किया और उन्हें अस्पताल पहुंचाया। अस्पताल ले जाने से पहले ही महिला की मौत हो गई। उसके बेटे का इलाज चल रहा है। पुलिस ने मृतक महिला की पहचान रेवती (39) के रूप में की गई। मृतक के परिजनों की शिकायत के बाद पुलिस जांच में जुट गई है।

Also Read-

Pushpa-2: తొక్కి సలాటలో మహిళ మృతి, సంధ్య థియేటర్‎పై కేసు నమోదు

హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కి సలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సంధ్య ధియేటర్ మేనేజ్మెంట్‎పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024, డిసెంబర్ 5న గ్రాండ్‎గా విడుదలైంది. రిలీజ్‎కు ఒకరోజు ముందే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు పలు చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎లో కూడా రాత్రి 9.30కి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‎కు వచ్చాడు. ఇంకేముంది తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ, ఆమె కుమారుడు అస్వస్థతకు గురి అయ్యారు. తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. వెంటనే వారికి పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతి (39)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X