Andhra Pradesh: सड़क दुर्घटना में एमएलसी गंभीर रूप से घायल, पीए की मौत

हैदराबाद: पूर्वी रायलसीमा (आंध्र प्रदेश) के एमएलसी पर्वत रेड्डी चंद्रशेखर रेड्डी की कार दुर्घटना का शिकार हो गई। टायर पंक्चर होने के कारण कार नियंत्रण खो बैठी और आगे जा रही लॉरी के पिछले हिस्से से जा टकराई। इस हादसे में चन्द्रशेखर रेड्डी के पीए की मौके पर ही मौत हो गई, जबकि एमएलसी के सिर में गंभीर चोटें आईं। यह हादसा गुरुवार आधी रात को नेल्लोर जिले के कोडवलुरू मंडल के रेगडिचेलिका के पास हुआ।

हादसे के वक्त कार में पांच लोग सवार थे। यह हादसा विजयवाड़ा से नेल्लोर आते वक्त हुआ। स्थानीय लोगों ने घायलों को नेल्लोर के अपोलो अस्पताल में पहुंचाया। मालूम हो कि कुछ दिन पहले पश्चिम गोदावरी जिले के एमएलसी शेख सब्जी की सड़क दुर्घटना में मौत हो गई थी। पुलिस मामले की छानबीन कर रही है।

यह भी पढ़ें:

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు, పీఏ మృతి

హైదరాబాద్: తూర్పు రాయలసీమ (ఆంధ్రప్రదేశ్) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా ఎమ్మెల్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సకాలంలో స్తానికులు స్పందించి క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X