हैदराबाद : बुधवार 10 जुलाई को हरारे स्पोर्ट्स क्लब क्रिकेट ग्राउंड में 5 मैच की सीरीज के तीसरे टी20 में भारत बनाम जिम्बाब्वे के बीच खेला जाएगा। पहले टी20 इंटरनेशनल मैच में जिम्बाब्वे ने 6 जुलाई को भारत को 13 रन से हराकर चौंका दिया था, लेकिन मेहमान टीम ने 7 जुलाई को उसे 100 रन से हराकर सीरीज बराबर की।
दूसरे टी20 में शुभमन गिल की अगुआई वाली भारतीय टीम ने हरारे में टी20 इंटरनेशनल मैच में अब तक का सबसे बड़ा अपना स्कोर बनाया। भारत ने अपने पिछले पांच टी20 मैच में से 4 जीते हैं। जिम्बाब्वे ने अपने पिछले 5 टी20 में से 3 मैच हारे हैं। भारत बनाम जिम्बाब्वे तीसरा टी20 मैच भारतीय समयानुसार शाम 4:30 बजे (जिम्बाब्वे में स्थानीय समयानुसार दोपहर 1:00 बजे) से खेला जाएगा।
टी20 मैच का लाइव
भारत बनाम जिम्बाब्वे तीसरे टी20 मैच का लाइव टेलीकॉस्ट भारत में सोनी स्पोर्ट्स नेटवर्क टीवी पर करेगा। सोनी स्पोर्ट्स टेन 3 (हिंदी) एसडी और एचडी, सोनी स्पोर्ट्स टेन 4 (तमिल/तेलुगु) और सोनी स्पोर्ट्स टेन 5 एसडी और एचडी भारत बनाम जिम्बाब्वे तीसरे टी20 मैच का लाइव टेलीकॉस्ट करेंगे। सोनी लिव ऐप और वेबसाइट पर भारत बनाम जिम्बाब्वे तीसरे टी20 मैच को लाइव स्ट्रीम किया जा सकता है। (एजेंसियां)
भारत बनाम जिम्बाब्वे टी20 इंटरनेशनल सीरीज का शेड्यूल
भारत बनाम जिम्बाब्वे पांचवां टी20 मैच: रविवार, 14 जुलाई 2024
भारत बनाम जिम्बाब्वे चौथा टी20 मैच: शनिवार, 13 जुलाई 2024
भारत बनाम जिम्बाब्वे तीसरा टी20 मैच: बुधवार, 10 जुलाई 2024
भारत बनाम जिम्बाब्वे दूसरा टी20 मैच: रविवार, 7 जुलाई 2024
भारत बनाम जिम्बाब्वे दूसरा टी20 मैच: शनिवार, 6 जुलाई 2024
यह भी पढ़ें-
నేడు భారత్ vs జింబాబ్వే మధ్య మూడో టీ20
హైదరాబాద్ : జింబాబ్వే పర్యటనలో తొలి టీ20 ఓడిన యువ భారత్ తిరిగి పుంజుకుంది. రెండో టీ20లో నెగ్గి సిరీస్ను 1-1తో సమం చేసింది. నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగానే మూడో టీ20 జరగనుంది. గత మ్యాచ్లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గిల్ సేన అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జైశ్వాల్, శాంసన్, దూబె రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలపడింది. రెండో మ్యాచ్లో జింబాబ్వేపై భారీ విజయం సాధించినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని తొలి టీ20లోనే అర్థమైంది. కాబట్టి, ఆల్రౌండ్ ప్రదర్శననే భారత జట్టు నమ్ముకుంది. మరోవైపు, మూడో టీ20లో నెగ్గి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని జింబాబ్వే ఆశిస్తున్నది.
టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె తొలి రెండు మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు తిరిగి జట్టులో చేరారు. వీరి రాకతో మూడో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, ఆ ముగ్గురికి చోటు కల్పించడం కెప్టెన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్కు తలనొప్పిగా మారింది. అయితే, జైశ్వాల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఓపెనర్గా అతన్ని తీసుకోవాలంటే అభిషేక్ శర్మను తప్పించాలి. రెండో టీ20లో అభిషేక్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కాబట్టి, అతన్ని తప్పించడం డౌటే.
వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ స్థానాన్ని శాంసన్ భర్తీ చేయనున్నాడు. ఇక, సాయి సుదర్శన్ జట్టు నుంచి రిలీజ్ అవడంతో దూబె కూడా చోటు ఖాయంగా కనిపిస్తోంది. శాంసన్, దూబె రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలంగా మారింది. బౌలింగ్ పరంగా ముకేశ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ టచ్లో ఉన్నారు. జింబాబ్వేను సులభంగా తీసుకోవద్దని భారత్కు తొలి టీ20లోనే అర్థమైంది. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. మాధవెరే, బెన్నెట్, రజా, డియోన్ మైయర్స్, క్లైవ్ మాదండే భారత బౌలర్లను ఇబ్బందిపెట్టేవారే. బౌలింగ్ దళంలో ముజారబానీ ఫామ్లో ఉన్నాడు. అతనితోపాటు చటార, రజాలతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు. (ఏజెన్సీలు)