Telangana : सिंगरेनी जीडीके-11 कोयला खदान में हादसा, एलएचडी ऑपरेटर की मौत

हैदराबाद : पेद्दापल्ली जिले में भीषण हादसा हुआ है। सिंगरेनी जीडीके-11 कोयला खदान में गुरुवार सुबह हादसा हो गया। कोयला खनन मशीन की टक्कर से एलएचडी ऑपरेटर प्रताप गंभीर रूप से घायल हो गया। इससे पहले कि कर्मचारी उसे अस्पताल ले जाते, उसकी मौत हो गई।

पुलिस मौके पर पहुंची और शव को सिंगरेनी एरिया अस्पताल की मोर्चरी में पोस्टमार्टम के लिए रखवा दिया। हालांकि, साथी श्रमिकों ने कहा कि मृतक प्रताप के गृहनगर रामगिरी मंडल के पन्नूर गांव का निवासी है। घटना की पूरी जानकारी अभी नहीं मिल पाई है। पुलिस मामले की छानबीन कर रही है।

यह भी पढ़ें-

సింగరేణి జీడీకే-11 బొగ్గు గనిలో ప్రమాదం, ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ మృతి

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగరేణి జీడీకే-11 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బొగ్గును వెలికితీసే మిషన్ ఢీకొని ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ ప్రతాప్‌కు తీవ్ర గాయలయ్యాయి. గమనించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలిద్దామనే లోపే ప్రాణాలు విడిచాడు.

ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే, మృతుడు ప్రతాప్ స్వస్థలం రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వాడని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X