तेलंगाना स्थापना दिवस समारोह में विशेष आकर्षण ‘टैंक बंड’, देखने के लिए काफी नहीं होंगे दो आंखें!

हैदराबाद : तेलंगाना में सत्ता की बागडोर संभालने वाली कांग्रेस सरकार अगले महीने की 2 तारीख को तेलंगाना स्थापना दिवस समारोह को भव्य रूप से आयोजित करने के लिए पूरी तरह तैयार है। इसी के तहत टैंक बंड के सौंदर्यीकरण के लिए सक्रियता से काम चल रहा है। यहां तक ​​कि नगर निगम विभाग के मुख्य सचिव दाना किशोर और एचएमडीए के संयुक्त महानगर आयुक्त आम्रपाली ने व्यवस्थाओं का निरीक्षण किया। इसके बाद मुख्य सचिव शांति कुमारी ने व्यवस्थाओं की समीक्षा में कही। इस अवसर मुख्य सचिव ने बताया कि दूसरी शाम को टैंक बंड पर भव्य उत्सव का माहौल बनाने की व्यवस्था की जा रही है।

शांति कुमारी ने आगे कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी, राज्य के मंत्री, विधायक, एमएलसी, जन प्रतिनिधि और विभिन्न क्षेत्रों के गणमान्य व्यक्ति इस कार्यक्रम में भाग ले रहे हैं और विशेष व्यवस्था की जा रही है। आम लोग अपने परिवार के सदस्यों के साथ उत्साहपूर्वक स्थापना समारोह का आनंद ले सकें, इसके लिए आवश्यक व्यवस्थाएं की जा रही हैं। अधिकारी आगंतुकों को आकर्षित करने वाले डिस्प्ले, खिलौनों और खाद्य स्टालों की व्यवस्था पर विशेष ध्यान दे रहे हैं। तेलंगाना के विभिन्न जिलों के विभिन्न सांस्कृतिक कला समूहों द्वारा कार्निवल प्रदर्शन के लिए उचित व्यवस्था की जा रही है। मुख्य मंच पर कई वैज्ञानिक, लोक और दक्कनी सांस्कृतिक कार्यक्रम आयोजित किये जायेंगे।

मुख्य सचिव ने आगे कहा कि पुलिस कर्मियों द्वारा तेलंगाना राज्य के आधिकारिक गीत ‘जय जयहे तेलंगाना’ पर एक प्रदर्शन का आयोजन किया जाएगा और पटाखे फोड़कर उत्सव के माहौल का एहसास कराने की व्यवस्था की जा रही है। टैंक बंड पर करीब 80 स्टॉल लगाये जा रहे हैं। इनमें तेलंगाना के हस्तशिल्प, स्वयं सहायता समूहों द्वारा बनाए गए सामान, हथकरघा उत्पाद और शहर के विभिन्न प्रमुख होटलों के फूड कोर्ट शामिल होंगे। समारोह में शामिल होने वाले अतिथियों के लिए कार्यक्रम स्थल की सजावट, बैठने की व्यवस्था, बैरिकेडिंग, पार्किंग, पेयजल आपूर्ति, बिजली आपूर्ति, पुलिस बंदोबस्त आदि की व्यवस्था के संबंध में संबंधित अधिकारियों को उचित निर्देश जारी किए गए हैं। इस कार्यक्रम में आने वाले जन प्रतिनिधियों एवं उच्च अधिकारियों को किसी प्रकार की असुविधा न हो इसके लिए अधिकारियों को व्यवस्था करने के निर्देश दिये गये।

संबंधित खबर-

इसके अलावा विधानसभा परिसर में विशेष मेडिकल कैंप और मोबाइल टॉयलेट भी लगाए जा रहे हैं। सूचना एवं नागरिक सम्पर्क विभाग के निर्देशन में एलईडी स्क्रीन से कार्यक्रम के सीधे प्रसारण की व्यवस्था की जा रही है। इस दौरे के दौरान नगर निगम विभाग के मुख्य सचिव दाना किशोर, हैदराबाद वाटर वर्क्स के एमडी सुदर्शन रेड्डी, जीएचएमसी आयुक्त रोनाल्ड रोज़, पंचायत राज विभाग आयुक्त अनीता रामचंद्रन, एचएमडीए संयुक्त मेट्रोपॉलिटन आयुक्त आम्रपाली, शहर पुलिस आयुक्त श्रीनिवास रेड्डी, अतिरिक्त डीजी शिवधर रेड्डी, हैदराबाद कलेक्टर अनुप दुरीशेट्टी एवं विभिन्न विभागों के अधिकारी उपस्थित थे।

తెలంగాణ అవతరణ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌ ‘ట్యాంక్ బండ్’

హైదరాబాద్ : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతుంది. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్,హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ సారి వేడుకల్లో ట్యాంక్ బండ్ సరికొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు.

ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు, బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో తెలంగాణలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధిలకు, పాల్గొనే ప్రజలకు సిటింగ్, బ్యారికేడింగ్, పార్కింగ్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్త్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మోబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ ల తో, కార్యక్రమాన్ని లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్శన, సమీక్షలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X