माओवादियों ने की मुखबिरी के बहाने दो आदिवासियों की हत्या, विरोध में आदिवासी समुदाय का रैल-धरना आंदोलन

हैदराबाद : शनिवार की सुबह आदिवासियों और आदिवासी समुदाय के नेताओं ने माओवादियों के दमन के विरोध में एटुरु नागारम मंडल केंद्र में एक विशाल रैली का आयोजन किया। इसके बाद धरने पर बैठ गये. शुक्रवार को माओवादियों ने मुखबिरी के बहाने वाजेडू मंडल के पेनुगोलू गांव के दो आदिवासियों उइका रमेश और उइका अर्जुन की हत्या कर दी थी।

परिणामस्वरूप, लगभग तीन हजार आदिवासियों ने एटुरु नागारम वाई जंक्शन से बस स्टैंड तक एक विशाल रैली निकाली और माओवादियों के खइलाफ नारे लगाए। आंदोलनकारियों ने सवाल किया कि कया माओवादी संघर्ष का मतलब आदिवासियों की हत्या करना है।

Also Read-

ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య, మావోయిస్టులుకు వ్యతిరేకంగా ఆదివాసీల భారీ ర్యాలీ

హైదరాబాద్ : మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు. శుక్రవారం వాజేడు మండల మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు.

దీంతో దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్, మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అంటూ నినాదాలు చేస్తూ 3 వేల మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X