डिप्टी सीएम भट्टी विक्रमार्क के घर में चोरी, मचा हड़कंप, पश्चिम बंगाल में चोर गिरफ्तार

हैदराबाद: तेलंगाना के डिप्टी सीएम भट्टी विक्रमार्क के घर चोरी से हड़कंप मच गया। इस समय भट्टी विक्रमार्क विदेश यात्रा पर है। इसी समय चोरों ने उनके घर में चोरी की वारदात को अंजाम दिया। चोरों ने ताला तोड़कर सोने-चांदी के आभूषण और नकदी चोरी की। भट्टी के परिजनों ने पुलिस में शिकायत दर्ज कराई है। सीसीटीवी फुटेज के आधार पर पुलिस ने मामले की जांच पड़ताल की। वहीं पश्चिम बंगाल पुलिस ने संदेहास्पद घुम रहे चोरों को गिरफ्तार कर लिया। कल रात पश्चिम बंगाल के खड़गपुर रेलवे स्टेशन के प्लेटफार्म नंबर सात पर जीआरपी पुलिस चेकिंग कर रही थी, तभी दो लोग संदिग्ध दिखाई दिये।

पुलिस ने उन्हें तुरंत हिरासत में लिया और पूछताछ की तो उन्होंने कबूल कर लिया कि वे चोर हैं। पुलिस ने आरोपियों की पहचान बिहार के रोशन कुमार मंडल और उदय कुमार ठाकुर के रूप में की है। खड़गपुर जीआरपी एसपी देबाश्री सान्याल ने खुलासा किया कि उन्हें हिरासत में लिया गया और पूछताछ की गई तो उन्होंने तेलंगाना के डिप्टी सीएम भट्टी विक्रमार्क के आवास से चोरी की है। रोशन कुमार भट्टी के मकान में केयरटेकर के रूप में कार्य कर रहा था।

पुलिस ने उनके पास से 2.2 लाख रुपये नकद, 100 ग्राम सोने के सिक्के, कुछ विदेशी मुद्रा नोट, बड़ी मात्रा में सोने और चांदी के गहने और नकदी जब्त की है। पता चला है कि इस मामले की जानकारी तेलंगाना पुलिस को दे दी गई है। जांच के बाद तेलंगाना के बंजारा हिल्स पुलिस स्टेशन से संपर्क किया गया तो पता चला कि इस चोरी की घटना के संबंध में उस पुलिस स्टेशन में मामला दर्ज किया गया है। आरोपी को खड़गपुर कोर्ट में पेश किया जाएगा। इसके बाद हैदराबाद लेकर आएंगे।

Also Read-

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. ఇటీవ‌ల భట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. దీనిపై భ‌ట్టి కుటుంబీకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్‌‎లో అరెస్ట్ చేశారు. గ‌త రాత్రి పశ్చిమ బెంగాల్‌‎లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్‌పూర్‌ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు.

వారి వద్ద 2.2 లక్షల రూపాయల నగదు, 100 గ్రాముల బంగారు నాణెం, కొంత విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్‌లో ఈ చోరీ ఘటనకు సంబంధించి కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ కోర్టుకు హాజరుపరచనున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar