Telangana : दसवीं कक्षा के पूरक परिणाम शुक्रवार को जारी, इस वेबसाइट पर तुरंत देखे जा सकते हैं रिजल्ट

हैदराबाद: शिक्षा विभाग ने छात्रों के लिए एक महत्वपूर्ण घोषणा की है। घोषणा की है कि 10वीं कक्षा के पूरक परिणाम शुक्रवार को जारी किए जाएंगे। एसएससी बोर्ड के अधिकारी दोपहर 3 बजे परीक्षा परिणाम जारी करेंगे। उन्होंने बताया कि नतीजे आधिकारिक वेबसाइट bse.telangana.gov.in पर देखे जा सकते हैं।

गौरतलब है कि वार्षिक परीक्षाओं में असफल रहे छात्रों के लिए 3 से 13 जून तक पूरक परीक्षाएं आयोजित की गईं थी। दसवीं कक्षा के वार्षिक परीक्षा परिणाम में कुल 91.31 प्रतिशत उत्तीर्ण दर्ज किये गये। 93.23 फीसदी लड़कियां और 89.42 फीसदी लड़के पास हुए हैं। 3,927 स्कूलों ने 100 प्रतिशत उत्तीर्ण दर दर्ज की, जबकि छह स्कूलों ने शून्य प्रतिशत उत्तीर्ण दर दर्ज की। पिछले वर्ष वार्षिक परीक्षा में उत्तीर्ण प्रतिशत 89.60 प्रतिशत था और इस वर्ष यह बढ़कर 91.31 प्रतिशत हो गया है।

संबंधित खबर-

Telangana : శుక్రవారం పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఫలితాలు ఈ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు

హైదరాబాద్ : విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in‌లో చూసుకోవ‌చ్చని వారు తెలిపారు.

వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇక గ‌తేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X