शपथ ग्रहण समारोह में भाग लेने के लिए रेवंत रेड्डी का तेलंगाना के लोगों को आह्वान, चलो चलते हैं…

हैदराबाद: कोडंगल (तेलंगाना) के विधायक और टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी गुरुवार, 7 दिसंबर को एलबी स्टेडियम में तेलंगाना के तीसरे मुख्यमंत्री के रूप में शपथ लेंगे। रेवंत रेड्डी ने तेलंगाना के लोगों को एक खुला पत्र लिखकर शपथ लेने के लिए आमंत्रित किया है।

रेवंत रेड्डी ने कहा-“तेलंगाना के लोगों को बधाई। इंदिराम्मा राज्य की स्थापना का समय आ गया है। तेलंगाना में सभी की आकांक्षाओं को पूरा करेंगे। तेलंगलाना गठन के लिए छात्रों के संघर्ष, शहीदों के बलिदान और श्रीमती सोनिया गांधी की दृढ़ इच्छाशक्ति से पृथक राज्य साकार हुआ है।” तेलंगाना में लोकतांत्रिक और पारदर्शी शासन व्यवस्था देने के साथ ही कमजोर वर्गों, दलित, आदिवासी, अल्पसंख्यक, किसान, महिला और युवा कल्याण सरकार होगी। आप सभी के आशीर्वाद से प्रजा सरकार 7 दिसंबर 2023 दोपहर 1.04 बजे हैदराबाद एलबी स्टेडियम में शपथ लेने जा रहे हैं।

शपथ ग्रहण समारोह में सोनिया गांधी, राहुल गांधी और प्रियंका गांधी के अलावा एआईसीसी अध्यक्ष मल्लिकार्जुन खड़गे, केसी वेणुगोपाल, कर्नाटक के सीएम, डिप्टी सीएम, तमिलनाडु के सीएम एमके स्टालिन, एपी के सीएम जगन, एपी और तेलंगाना के पूर्व सीएम चंद्रबाबू, केसीआर समेत सभी के इस कार्यक्रम में तेलंगाना की पार्टियां, शहीदों के परिवार, कार्यकर्ता आदि शामिल होंगे।

यह भी पढ़ें:

తెలంగాణ ప్రజలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాలని రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్: కొడంగల్ (తెలంగాణ) ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి  తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.  

“తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023, డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఇదే ఆహ్వానం” అని సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు.

ఈ ప్రమాణస్వీకారాని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం, తమిళనాడు సీఎం ఎంకెస్టాలిన్, ఎపి సీఎం జగన్, ఎపీ, తెలంగాణ మాజీ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, తెలంగాణలో అన్ని పార్టీల అధ్యక్షులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X