तेलंगाना इंटरमीडिएट रिजल्ट का असर, तीन दिन में 13 छात्रों ने किया सुसाइड! शिक्षाविद् और मनोवैज्ञानिकों का यह है सुझाव

[मार्मिक अपीलअनुत्तीर्ण छात्रों से एक मार्मिक अपील है कि वे ऐसा कोई भी गलत कदम न उठाये, जिसे आपके मां-बाप जिंदगी भर रोते और पछताते रहे। हिम्मत से आगे की परीक्षा के लिए तैयार में जुट जाये। यह परीक्षा आपकी जिंदगी नहीं है। यह परीक्षा तो समाज की देन है। इसमें उतार-चढ़ाव हमेशा रहते हैं। हर हार से एक सबक मिलता है। उस हार से उठकर जो आगे बढ़ता है, वही मंजिल पाता है। केंद्र और राज्य सरकारों को भी हर साल हो रही इन छात्रों की आत्महत्याओं पर समीक्षा करना चाहिए और परीक्षा पद्धति में बदलाव के लिए आवश्यक कदम उठाये]

हैदराबाद: तेलंगाना इंटरमीडिएट रिजल्ट स्टूडेंट्स के सुसाइड का कारण बनते जा रहे हैं। इन रिजल्ट के आने के बाद से तेलंगाना में स्टूडेंट्स के सुसाइड का सिलसिला बहुत चिंता का विषय बन गया है। एग्जाम में फेल होने की निराशा के कारण पिछले तीन दिनों में तेलंगाना में कुल 13 स्टूडेंट्स ने सुसाइड कर लिया है।

हाल ही में, संगारेड्डी जिले के रमेश और नंदिनी, निर्मल जिले के मणिवर्धन और भुक्या आकाश और सिद्दीपेट जिले की पोटला प्रत्यूषा ने अपनी जान दे दी है। पढ़ाई में पिछड़ने के डर और समाज को अपना चेहरा न दिखा पाने की चिंता के कारण जन्म देने वाले माता-पिता से दूर होते जा रहे हैं। यह देखकर अनेक गांवों में मातम पसर रहा हैं।

इससे पहले हैदराबाद के वारसिगुडा की कल्याणी, नाचारम के लक्ष्या, मेदक जिले के साईराम, उटनूर की सौजन्या, भूत्पुर में श्रावणी, सूर्यपेट जिले में सौजन्या और रंगारेड्डी जिले में अभियादव ने सुसाइड कर लिया। लगातार हो रही इन आत्महत्याओं घटनाओं पर शिक्षाविद् और मनोवैज्ञानिकों ने गहरा दुख जता रहे हैं।

Also Read-

शिक्षाविद् और मनोवैज्ञानिकों का सुझाव है कि परीक्षाएं ज़िंदगी का एक हिस्सा हैं, ये पूरी ज़िंदगी नहीं है। अभिभावकों का कर्तव्य है कि वे अपने बच्चों को हिम्मत दें। साथ ही वे स्टूडेंट्स को सलाह दिया हैं कि सिर्फ़ एक बार फेल होने से ज़िंदगी खत्म नहीं हो जाती। सप्लीमेंट्री एग्जाम के ज़रिए फिर से सफल होने का मौका मिलता है। आत्महत्या करना गलत हैं।

यह भी पढ़ें-

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్, మూడు రోజుల్లో 13 మంది ఆత్మహత్యలు!

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ఈ ఫలితాలు విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో గత మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రమేష్, నందిని, నిర్మల్ జిల్లాకు చెందిన మణివర్ధన్, భూక్యా ఆకాష్, సిద్దిపేట జిల్లాకు చెందిన పొట్ల ప్రత్యూషలు తమ ప్రాణాలను తీసుకున్నారు. చదువులో వెనుకబడ్డామన్న భయం, సమాజానికి ముఖం చూపలేమన్న ఆందోళనతో కన్నవారికి కడుపుకోత మిగిల్చి అనంతలోకాలకు వెళ్తుండటం చూసి ఆయా గ్రామాల ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

అంతకుముందు జరిగిన ఘటనల్లో హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన కళ్యాణి, నాచారానికి చెందిన లక్ష్యతో పాటు మెదక్ జిల్లాకు చెందిన సాయిరాం, ఉట్నూర్‌కు చెందిన సౌజన్య, భూత్పూర్ మండలానికి చెందిన శ్రావణి, సూర్యాపేట జిల్లాకు చెందిన సౌజన్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అభియాదవ్ అనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షలనేవి జీవితంలో ఒక భాగమే తప్ప, అవే జీవితం కాదని ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన జీవితం ముగిసిపోదని, సప్లిమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి విజయం సాధించే అవకాశం ఉందని విద్యార్థులకు హితవు పలుకుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X