नकल के लिए भी अकल चाहिए : हाथ और चुन्नी पर लिखकर आये जवाब, छह छात्र डिबार

हैदराबाद/अमरावती: परीक्षा में अपनी प्रतिभा दिखाने वाले छात्र गलत रास्ता अपनाया। पास होने के लिए नकल करने का रास्ता चुना। छात्र अपने हाथ और चुन्नी पर जवाब लिखकर आये और पकड़े गए। इसके चलते छह छात्रों को डिबार किया गया। यह मामलाआंध्र प्रदेश के अनंतपुर जिले में प्रकाश में आया है।

मिली जानकारी के अनुसार, श्रीकृष्ण देवराय विश्वविद्यालय के परिधि के डिग्री प्रथम और तृतीय सेमेस्टर की परीक्षाएं चल रही हैं। इसी क्रम में बुधवार को राजनीति विज्ञान, मनोविज्ञान एवं रसायन विज्ञान के विद्यार्थियों के लिए पेपर-1 तथा बीबीए व बीसीए के विद्यार्थियों के लिए पेपर-2 का आयोजन किया गया। आंध्र प्रदेश के अनंतपुर जिले के एसवी डिग्री कॉलेज और एसएलएस डिग्री कॉलेज के कई छात्रों ने इन परीक्षाओं में नकल की है। एक छात्रा ने तो चुन्नी पर पेन से उत्तर लिखकर आई और पकड़ी गई।

कई छात्रों ने अपने हाथों पर उत्तर लिखे और पूरे हाथ को शर्ट के लंबे हाथों से डक दिया। लेकिन निरीक्षकों ने नकल करने की तैयारी में आये इन छात्रों को पकड़ लिया। अधिकारियों ने इन छात्रों को डिबार कर दिया। परीक्षा विभाग के निदेशक आचार्य जीवी रमना ने खुलासा किया कि अनंतपुर में पांच और ताड़ीपत्री में एक छात्र को डिबार कर दिया है।

చేతిపై ఆన్సర్లు, చున్నీపై ఫార్ములాలు, కాపీ కొట్టేందుకు ట్రై చేసి ఆరుగురు విద్యార్థులు డిబార్‌

హైదరాబాద్ : ఎగ్జామ్స్‌లో టాలెంట్‌ చూపించాల్సిన పలువురు విద్యార్థులు పెడదోవబట్టారు. పరీక్షల్లో పాసయ్యేందుకు అడ్డదారి తొక్కారు. చేతులపై, చున్నీలపై ఆన్సర్లు రాసుకొచ్చి కాపీ కొట్టేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పొలిటికల్‌ సైన్స్‌ సైకాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు పేపర్‌ -1, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు పేపర్‌ -2 పరీక్షలకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అనంతపురం జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ, ఎస్‌ఎల్‌ఎస్‌ డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఓ విద్యార్థిని చున్నీపై పెన్నుతో సమాధానాలు రాసుకొని వచ్చింది.

పలువురు విద్యార్థులు చేతులపై సమాధానాలు రాసుకుని ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌ వేసుకొచ్చారు. అయితే విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం గమనించిన ఇన్విజిలెటర్లు వాళ్లను పట్టుకున్నారు. ఆయా విద్యార్థులను డిబార్‌ చేశారు. అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒక విద్యార్థి డిబార్‌ అయినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X