हैदराबाद : तेलंगाना साहित्य अकादमी के साहित्य साप्ताह के अंतर्गत मशहूर कवि और लेखक कमलेखर नागेश्वर राव ‘कमल’ का उपन्यास “चेदरनी बंधम्” (एक लव स्टोरी) का 18 अप्रैल को रवींद्र भारती में भव्य रूप से लोकार्पण हुआ। कार्यक्रम की अध्यक्षता डॉ. एन. बालाचारी (सेक्रेटरी, तेलंगाना साहित्य अकादमी) ने की, मुख्य अतिथि डॉ. एनुगु नरसिम्हा रेड्डी (डॉयरेक्टर, तेलंगाना लैंग्वेज एंड कल्चर डिपार्टमेंट) उपस्थित थे।



विशेष अतिथि के रूप में डॉ. रूपा कुमार डब्बिकर (मशहूर नॉवेलिस्ट), एन. वी. रघुवीर प्रसाद (प्रेसिडेंट, धर्मकेतनम साहित्य संस्था), श्रीमती शैलजा मित्रा (मशहूर राइटर) और पेद्दुरी वेंकटदासु श्रीमती विश्विका मौजूद थे। सभी वक्ताओं ने चेदरनी बंधम् पर इकट्ठा हुए लोगों को संबोधित किया।




वक्ताओं ने लेखक ‘कमल’ के उपन्यास “चेदरनी बंधम्” पर विस्तार से प्रकाश डाला। उन्होंने लेखक की भाषाशैली और विषय के चयन पर बधाई दी। भविष्य में भी इसी तरह के अनेक उपन्यास लिखने की सलाह दी है।


Also Read-
ప్రముఖ రచయిత కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’ నవల “చెదరని బంధం” ఆవిష్కరణ
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న సాహిత్య వారంలో భాగంగానే 18 ఏప్రిల్ రోజున రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, రచయిత కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’ రచించిన నవల “చెదరని బంధం” (ఓ ప్రేమ కథ) ఆవిష్కరణ కార్యక్రమ ఘనంగా జరగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డా. ఎన్. బాలాచారి (కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ), ముఖ్య అతిథిగా డా. ఏనుగు నరసింహారెడ్డి (సంచాలకులు, తెలంగాణ భాషా మరియు సాంస్కృతిక శాఖ) పాల్గోన్నరు.


అలాగే విశిష్ట అతిథులుగా డా. రూప కుమార్ డబ్బీకార్ (ప్రముఖ నవలా రచయిత), ఎన్. వి. రఘువీర్ ప్రసాద్ (అధ్యక్షులు, ధర్మకేతనం సాహిత్య సంస్థ), శ్రీమతి శైలజామిత్ర (ప్రముఖ రచయిత్రి) మరియు సమన్వయకర్తగా పెద్దూరి వెంకటదాసు శ్రీమతి విశ్వైక పాల్గోని ప్రసంగించారు.


వక్తలు రచయిత ‘కమల్’ రాసిన ‘చేదార్నీ బంధం’ నవల గురించి విపులంగా వివరించారు. ఆయన భాషా శైలిని, కథాంశ ఎంపికను వారు ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని నవలలు రాయాలని రచయితను ప్రోత్సహించారు.




























