Pushpa-2: निर्देशक सुकुमार ने किया किम्स का दौरा, ली घायल श्रीतेज की स्वास्थ्य की जानकारी

हैदराबाद: फिल्म निर्देशक सुकुमार ने पुष्पा-2 बेनिफिट शो के दौरान संध्या थिएटर के पास भगदड़ में गंभीर रूप से घायल हो गए श्रीतेज का हालचाल पूछा। गुरुवार को सुकुमार सिकंदराबाद में किम्स अस्पताल गए और श्रीतेज को देखने गये और डॉक्टरों से बात की तथा स्वास्थ्य की स्थिति के बारे में जानकारी ली।

इस दौरान सुकुमार ने कहा कि संध्या थिएटर की घटना दर्दनाक है और लड़के के परिवार को हर संभव मदद की जाएगी। गौरतलब है कि 9 दिसंबर को सुकुमार की पत्नी ने श्रीतेज के पिता को 5 लाख रुपये की आर्थिक मदद दी है। डॉक्टरों ने बताया 15 दिनों से वेंटिलेटर पर इलाज करा रहे श्रीतेज को ठीक होने में अभी और वक्त लग सक सकता है।

Also Read-

శ్రీతేజ్​ను పరామర్శించిన డైరెక్టర్​ సుకుమార్

హైదరాబాద్ : పుష్ప-2 బెనిఫిట్ షో టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ డైరెక్టర్​సుకుమార్ పరామర్శించారు. గురువారం సికింద్రాబాద్​లోని కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్​ను చూశారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధారకరమని, బాలుడి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని సుకుమార్ చెప్పారు. కాగా డిసెంబరు 9న శ్రీతేజ్​తండ్రికి సుకుమార్ భార్య రూ.5లక్షలు ఆర్థిక సాయం అందించారు. 15 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X