अमित शाह ने एक बार फिर दी माओवादियों को चेतावनी, बोले- “सरकार 31 मार्च 2026 तक माओवादी मुक्त भारत”

हैदराबाद: केंद्रीय गृह मंत्री अमित शाह ने एक बार फिर ऑपरेशन कगार पर सनसनीखेज टिप्पणी की है। अमित शाह ने रविवार को निजामाबाद में स्थापित हल्दी बोर्ड कार्यालय का उद्घाटन किया।

इसके बाद आयोजित किसान सभा में उन्होंने कहा कि ऑपरेशन कगार बंद नहीं होगा। उन्होंने सुझाव दिया कि माओवादियों को हत्याकांड देना चाहिए। माओवादी अपने हथियार छोड़कर लोकतांत्रिक जीवन की मुख्यधारा में शामिल होना चाहिए। अन्यथा माओवादियों का शिकार जारी रहेगी। सरकार 31 मार्च 2026 तक माओवादी मुक्त भारत स्थापना करेंगे।

सभा में लोगों से पूछा गया कि उन्हें नक्सलियों को जड़ से उखाड़ फेंकना चाहिए या नहीं? अमित शाह ने यह भी कहा कि ऑपरेशन सिंधुर के साथ पाकिस्तान को कड़ी चेतावनी दी गई। हालांकि राहुल गांधी पाकिस्तान का नारा लगाते हैं। उन्होंने कहा कि तेलंगाना में भाजपा कार्यकर्ताओं का उत्साह दर्शाता है कि अगले चुनाव में जीत निश्चित है।

Also Read-

మావోయిస్టులకు అమిత్ షా మరో వార్నింగ్

హైదరాబాద్ : ఆపరేషన్ కగార్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నేడు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు.

అనంతర ఏర్పాటు చేసిన కిసాన్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి రావాలని సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని, 2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ ను స్థాపించి తీరుతాం అన్నారు.

నక్సలైట్లను ఏరిపారేయలా వద్దా అని సభలో ప్రజలను ప్రశ్నించారు? అలాగే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పామని పేర్కొన్న అమిత్ షా రాహుల్ గాంధీ నోట పాకిస్తాన్ జపం ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయంఅని తెలుస్తోందన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X