హైదరాబాద్ : విద్యా రంగంలో నాణ్యమైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్ధులకు అందించే లక్ష్యంతో పని చేస్తున్నఎమ్మార్ పబ్లికేషన్స్ అండ్ టాపర్ ఐఐటీ ఫౌండేషన్ సంస్థ డైరీ – 2023, క్యాలెండర్ – 2023ను హనుమకొండ మంత్రి నివాసంలో నేడు ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ ఆవిష్కరణలో ఎమ్మార్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ మచ్చ రాజు, డైరెక్టర్, వర్ధన్నపేట మార్కెట్ మాజీ చైర్మన్ మచ్చ లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.