छत्तीसगढ़ के जंगलों में खूनी जंग, लगातार मुठभेड़ों से माओवादी परेशान

हैदराबाद: लगातार मुठभेड़ों से छत्तीसगढ़ के जंगल रक्तरंजित हो रहे हैं। मुठभेड़ों में प्रमुख नेताओं के मारे जाने से माओवादी परेशान हैं। 16 जनवरी को बीजापुर जिले के उसूर थाना क्षेत्र के पुजारी कांकर जंगल में हुई मुठभेड़ में 18 माओवादियों के मारे जाने के तीन दिन के भीतर घड़ियाबंद मुठभेड़ में 20 माओवादियों के मारे जाने से माओवादी पार्टी का अस्तित्व सवालों के घेरे में आ गया है।

तेलंगाना के सीमा पर हुए भीषण मुठभेड़ में माओवादी पार्टी की केंद्रीय समिति के सदस्य तथा आंध्र एवं ओडिशा राज्यों के सचिव चलपतित की मौत हो गई। इतना ही नहीं चलपति के साथ माओवादी पार्टी को एक अन्य केंद्रीय समिति सदस्य मनोज और ओडिशा विशेष क्षेत्रीय समिति सदस्य गुड्डू की मौत है। यह मुठभेड़ घड़ियाबंद और नौपाड़ा जिलों में हुई। जबकि सुरक्षा बलों की जवाबी गोलीबारी में 20 माओवादी मारे गए। यह माओवादियों के लिए अपूर्णक्षति है।

पुलिस ने खुलासा किया कि 19 जनवरी की रात से माओवादी और सुरक्षा बलों के बीच कई मुठभेड़ें हुई। छत्तीसगढ़ और ओडिशा पुलिस तथा सीआरपीएफ के जवान सीमावर्ती जिलों घड़ियाबंद और नौपाड़ा में माओवादियों के सफाए के लिए विशेष अभियान चला रहे हैं। सोमवार को मुठभेड़ में दो माओवादी मारे गए थे और मंगलवार सुबह मुठभेड़ में 18 अन्य माओवादियों की मौत हो गई। मरने वालों की संख्या बढ़ने की संभावना है। पुलिस ने यह भी बताया कि मुठभेड़ के बाद भारी मात्रा में हथियार जब्त किये हैं। इस क्षेत्र में तलाशी अभियान अभी भी जारी है। इसमें एक हजार से अधिक सुरक्षाकर्मियों ने भाग लिया है। हालांकि, पुलिस ने अभी तक आधिकारिक तौर पर ब्यौरा नहीं दिया है।

आपको बता दें कि आंध्र प्रदेश के चित्तूर जिले के माटेमपल्ली गांव निवासी रामचंद्र रेड्डी उर्फ ​​प्रताप रेड्डी उर्फ ​​अप्पाराव उर्फ ​​रवि उर्फ ​​जयराम के नाम से पहचाने जाने वाले 62 वर्षीय चलपति अपनी छोटी उम्र में 1970 में स्कूल छोड़कर नक्सली आंदोलन में शामिल हो गया था। उसकी प्रतिभा को देखते हुए माओवादी पार्टी नेतृत्व ने उसे 1990 से महत्वपूर्ण जिम्मेदारियां सौंपी। तेलुगू, ओड़िया, हिंदी और अंग्रेजी भाषा धाराप्रवाह बोलने वाले चलपति ने 2008 में नयागढ़ में पुलिस शस्त्रागार पर हमला किया था। 15 फरवरी 2008 को भुवनेश्वर से 80 किलोमीटर दूर चलपति के नेतृत्व में सुरक्षा बलों पर किये गये हमले में 13 जवान मारे गए थे। वह क्रम-क्रम से आगे बढ़ते हुए माओवादी पार्टी में केन्द्रीय समिति के सात सदस्यों में से प्रमुख व्यक्ति बन गया। वाई एस राजशेखर रेड्डी जब मुख्यमंत्री थे, तब उसने नक्सलियों के साथ बातचीत में अहम भूमिका निभाई थी। अलीपीरी में जिस कार में मुख्यमंत्री चंद्रबाबू नायडू यात्रा कर रहे थे, उस पर हुए हमले के पीछे भी वो ही मास्टरमाइंड था।

वरंगल जिले के काजीपेट के तरालापल्ली गांव निवासी है मोडम बालकृष्ण उर्फ ​​बालन्ना उर्फ ​​भास्कर के प्रचलित मनोज माओवादी पार्टी की केंद्रीय समिति का एक प्रमुख व्यक्ति था। मनोज अत्याधुनिक हथियार बनाने में कुशल था। इसके अलावा वह हमलों की योजना बनाता और माओवादियों को दिशानिर्देश करता था। वह तीन दशकों तक माओवादी पार्टी में रहा और केन्द्रीय समिति के सदस्य बन गया था। खबर है कि तेलंगाना के 14 माओवादी ही अब बचे हैं। छत्तीगढ़ के जंगलों में बड़े पैमाने पर माओवादियों के मारे जाने पर ऑपरेशन कगार का नारा देने वाले गृहमंत्री अमित शाह प्रसन्न है।

Also Read-

వరుస ఎన్కౌంటర్లతో మావోలు ఉక్కిరి బిక్కిరి

హైదరాబాద్ : వరుస ఎన్కౌంటర్లతో ఛత్తిస్గడ్ అటవీ ప్రాంతాలు రక్తమోడుతున్నాయి. ఎన్కౌంటర్లలో కీలక నేతలు మృతి చెందడంతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈనెల 16 న బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందిన మూడు రోజులలోనే ఘరియబంద్ ఎన్కౌంటర్లో 20 మంది మావోలు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.

సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల కార్యదర్శి చలపతి మృతి చెందాడు. చలపతి తో పాటు మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, ఒడిస్సా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ ఘరియాబంద్, నౌపాడ జిల్లాల్లో జరుగగా, భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు.

జనవరి 19 రాత్రి నుంచి ఇరువర్గాల మధ్య పలుమార్లు ఎన్ కౌంటర్ చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన ఘరియాబంద్, నౌపాడలో ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్లో సోమవారం ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా తర్వాత కూడా కొనసాగుతున్న ఆపరేషన్ లో మంగళవారం ఉదయం మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా మటెంపల్లి గ్రామానికి చెందిన రామచంద్రా రెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి అలియాస్ అప్పారావు అలియాస్ రవి అలియాస్ జయరాం గా పిలువబడే 62 సంవత్సరాల చలపతి మైనర్ గా ఉన్నప్పుడే 1970 లో స్కూల్ మానేసి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఇతని ప్రతిభ చూసిన మావోయిస్టు పార్టీ అధినాయకత్వం 1990 నుంచి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. తెలుగు, ఒడియ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే చలపతి 2008 లో నయాగర్ లోని పోలీస్ ఆయుధ శాల పై దాడి చేశాడు. 2008 ఫిబ్రవరి 15 న భువనేశ్వర్ కు 80 కిలోమీటర్లు దూరంలో భద్రతా బలగాలపై చలపతి ఆధ్వర్యంలో చేసిన దాడిలో 13 మంది జవాన్లు మృతి చెందారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సెంట్రల్ కమిటీ లోని ఏడుగురు సభ్యులలో ఒకరిగా మావోయిస్టు పార్టీలో కీలకంగా మారాడు. వై ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్ తో జరిపిన చర్చలలో ముఖ్యుడిగా ఉన్నాడు.అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు పై దాడిలో చలపతి సూత్రదారి

వరంగల్ జిల్లా, కాజీపేట తరాలపల్లి గ్రామానికి చెందిన మోడం బాలకృష్ణ అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ గా పిలువబడే మనోజ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ముఖ్యుడు. మనోజ్ అత్యాధునిక ఆయుధాలు తయారు చేయడంలో దిట్ట. అంతే కాకుండా దాడులకు ప్రణాళికలు తయారు చేసి మావోలకు దిశా నిర్దేశం చేస్తాడు. మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X