Elections : तेलंगाना और आंध्र प्रदेश में पहले दो घंटों में मतदान

हैदराबाद: दोनों तेलुगु राज्यों में विधानसभा और आम चुनाव के लिए मतदान जारी है। हालांकि, तेलंगाना में पहले दो घंटों में 9.48 फीसदी मतदान दर्ज किया गया। आदिलाबाद में 13.22 प्रतिशत, भुवनगिरि में 8.29 प्रतिशत, हैदराबाद में 5.6 प्रतिशत, करीमनगर में 10.23 प्रतिशत, खम्मम में 12.24 प्रतिशत, महबूबाबाद में 11.94 प्रतिशत, महबूबनगर में 10.33 प्रतिशत, मल्काजगिरि में 6.20 प्रतिशत, मेदक में 10.99 प्रतिशत मतदान दर्ज किया गया। नागरकर्नूल में 9.81 प्रतिशत, जहीराबाद में 12.8 प्रतिशत, नलगोंडा में 12.8 प्रतिशत, निज़ामाबाद में 10.91 प्रतिशत, पेद्दापल्ली में 9.53 प्रतिशत, सिकंदराबाद में 5.40 प्रतिशत और वरंगल में 8.97 प्रतिशत मतदान दर्ज किया गया। सिकंदराबाद छावनी में 6.28 फीसदी मतदान हुआ।

आंध्र प्रदेश में मतदान

आंध्र प्रदेश में पहले दो घंटों में 10 फीसदी मतदान दर्ज किया गया। अल्लूरी सीतारामराजू जिले में 6.77 प्रतिशत, अनकापल्ली में 8.37 प्रतिशत, अनंतपुर में 9.18 प्रतिशत, अन्नमैया जिले में 9.89 प्रतिशत, बापटला में 11.36 प्रतिशत, चित्तूर जिले में 11.84 प्रतिशत और कृष्णा जिले में 10.80 प्रतिशत मतदान हुआ। कोनासीमा में 10.42 प्रतिशत, पूर्वी गोदावरी जिले में 8.68 प्रतिशत, एलूर में 9.9 प्रतिशत, गुंटूर में 6.17 प्रतिशत, काकीनाडा में 7.95 प्रतिशत, कृष्णा में 10.80 प्रतिशत, कर्नूल में 9.34 प्रतिशत, एनटीआर जिले में 10.32 प्रतिशत, पलनाडु जिले में 8.53 प्रतिशत और 6.3 प्रतिशत मान्यम जिले में प्रतिशत 0 प्रतिशत, प्रकाशम जिले में 9.14 प्रतिशत दर्ज किया गया। नेल्लोर में 9.51 प्रतिशत, सत्यसाईं जिले में 6.92 प्रतिशत, श्रीकाकुलम में 8.30 प्रतिशत, तिरूपति में 8.11 प्रतिशत, विजयनगरम में 8.77 प्रतिशत, पश्चिम गोदावरी में 9.57 प्रतिशत और कडप्पा जिले में 12.09 प्रतिशत मतदान हुआ।

संबंधित खबर-

తెలంగాణ మరియు ఏపీలో తొలి రెండు గంటల్లో పోలింగ్

హైదరాబాద్ : అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నిక‌ల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే తెలంగాణలో తొలి రెండు గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 13.22శాతం, భువనగిరిలో 10.54 శాతం, చేవెళ్లలో 8.29 శాతం, హైదరాబాద్‌లో 5.6 శాతం, కరీంనగర్‌లో 10.23 శాతం, ఖమ్మంలో 12.24 శాతం, మహబూబాబాద్‌లో 11.94శాతం, మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం, మల్కాజ్‌గిరిలో 6.20 శాతం, మెదక్‌లో 10.99 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్‌లో 9.81 శాతం, జహీరాబాద్ 12.8 శాతం, నల్గొండ 12.8 శాతం, నిజామాబాద్ 10.91 శాతం, పెద్దపల్లిలో 9.53 శాతం సికింద్రాబాద్‌లో 5.40 శాతం, వరంగల్‌లో 8.97 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6.28 శాతం పోలింగ్ నమోదైంది.

संबंधित खबर-

ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్

ఆంధ్రప్రదేశ్ లో తొలి రెండు గంటల్లో 10 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరిలో 6.77శాతం, అనకాపల్లిలో 8.37శాతం, అనంతపురంలో 9.18శాతం, అన్నమయ్య జిల్లాలో 9.89 శాతం, బాపట్లలో 11.36 శాతం, చిత్తూరు జిల్లాలో 11.84 శాతం, కృష్ణా జిల్లాలో 10.80 శాతం పోలింగ్ నమోదైంది. కోనసీమలో 10.42 శాతం, తూర్పూ గోదావరి జిల్లాలో 8.68శాతం, ఏలూరులో 9.9 శాతం, గుంటూరులో 6.17 శాతం, కాకినాడలో 7.95 శాతం, కృష్ణాలో 10.80 శాతం, కర్నూలులో 9.34 శాతం, నంద్యాలలో 10.32 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం, పల్నాడులో 8.53 శాతం, మన్యం జిల్లాలో 6.30 శాతం, ప్రకాశం జిల్లాలో 9.14 శాతం నమోదైంది. నెల్లూరులో 9.51 శాతం, సత్యసాయి జిల్లాలో 6.92 శాతం, శ్రీకాకుళం 8.30 శాతం, తిరుపతిలో 8.11 శాతం, విజయనగరంలో 8.77 శాతం, పశ్చిమ గోదావరిలో 9.57 శాతం, కడపలో 12.09 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X