IT Raids: मंत्री मल्ला रेड्डी के रिश्तेदार के निवास से दो करोड़ की नकदी जब्त

हैदराबाद: आईटी अधिकारियों ने मंत्री मल्ला रेड्डी के करीबी रिश्तेदार त्रिशूल रेड्डी के निवास से दो करोड़ रुपये नकद जब्त किए हैं। त्रिशूल रेड्डी सुचित्रा में रहते हैं। त्रिशूल रेड्डी के घर पर सुबह से ही आईटी की छापेमारी चल रही है। त्रिशूल रेड्डी कॉलेज भी चलाते हैं। सुबह 6 से ही 50 टीमों में बंटे आयकर अधिकारी निरीक्षण कर रहे हैं। आईटी मंत्री मल्ला रेड्डी के दामाद राजशेखर रेड्डी और उनके रिश्तेदारों के घरों में भी एक साथ निरीक्षण कर रहे हैं। इस सर्च ऑपरेशन में दिल्ली से आई आईटी टीमों ने हिस्सा लिया।

मंत्री मल्लार रेड्डी के बेटे महेंद्र रेड्डी के घर पर भी आयकर की छापेमारी चल रही है। कोमपल्ली के पाम मीडोज विला में सुबह से तलाशी चल रही है। मंत्री मल्ला रेड्डी के बेटे महेंद्र रेड्डी मल्ला रेड्डी कॉलेजों के निदेशक हैं। मैसम्मगुडा और मेडचल में मल्ला रेड्डी इंजीनियरिंग कॉलेजों की भी तलाशी ली जा रही है। आईटी विभाग के अधिकारी मल्लारेड्डी विश्वविद्यालय, मेडिकल कॉलेजों और इंजीनियरिंग कॉलेजों में तलाशी ले रहे हैं। कहा जा रहा है कि महेंदर रेड्डी और राजशेखर रेड्डी दोनों ने रियल एस्टेट में निवेश किया था।

संबंधित खबर:

दूसरी ओर, मंत्री मल्ला रेड्डी के बेटे भद्रा रेड्डी के घर पर आईटी की तलाशी जारी है। आयकर अधिकारियों ने मंत्री मल्ला रेड्डी के संगठनों, आय, गणना और कर भुगतान पर ध्यान केंद्रित किया। आईटी अधिकारियों ने मल्लारेड्डी के भाई गोपाल रेड्डी के घर के आलमारी और लॉकर खोल दिए। पता चला है कि आलमारी खोलने वाले शख्स ने बताया कि उसमें सिर्फ कपड़े और अन्य सामान मिला है। पहले कहा गया कि आलमारी की चाबी नहीं है। इसके चलते आलमारी खोलने के लिए अकबर नाम के व्यक्ति को बुलाया गया।

మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో రెండు కోట్ల నగదు సీజ్

Hyderabad: మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిలతో సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. 

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మైసమ్మగూడ, మేడ్చల్ లో వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. 

Related News:

మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నకొడుకు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి సంస్థలు, ఆదాయాలు, లెక్కలు, పన్ను చెల్లింపులపై ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లో బీరువాలు, లాకర్లు ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. అందులో బట్టలు, ఇతర సామాగ్రి మాత్రమే ఉందని బీరువా ఓపెన్ చేసిన వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. బీరువా కీ లేదని చెప్పడంతో అక్బర్ అనే వ్యక్తిని ఓపెన్ చేసేందుకు పిలిపించినట్లు చెబుతున్నారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X