BRAOU: ‘तेलंगाना में मीडिया: अतीत, वर्तमान और भविष्य” विषयक संगोष्ठी में कर्तव्यों के प्रति किया गया आगाह

हैदराबाद : डॉ बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी, पत्रकारिता औक जनसंचार विभाग और तेलंगाना राज्य मीडिया अकादमी के तत्वावधान में ‘तेलंगाना में मीडिया: अतीत, वर्तमान और भविष्य” विषय पर दो दिवसीय राष्ट्रीय संगोष्ठी के समापन कार्यक्रम में साक्षी तेलुगु दैनिक के संपादक वर्देल्ली मुरली मुख्य अतिथि के रूप में भाग लिया।

इस अवसर पर मुरली ने कहा कि मीडिया संगठनों को अपने दायरे से उठकर जनहित के लिए काम करना चाहिए। मीडिया अपने हितों की रक्षा करते हुए निवेशकों की सेवा कर रहा है। साथ ही सुझाव दिया कि यह स्थिति बदलनी चाहिए और पत्रकारिता की आजादी का उपयोग करते हुए जनहित की रक्षा की जानी चाहिए।

Prof Padmaja Shaw, OU

कार्यक्रम में प्रमुख विश्लेषक उस्मानिया विश्वविद्यालय पत्रकारिता विभाग के प्रोफेसर के नागेश्वर ने मुख्य वक्ता के रूप में भाग लिया। उन्होंने कहा कि तेलंगाना के गठन के दौरान उन्होंने विधान परिषद में आंध्र प्रदेश के शासकों की चाल को देखा। डॉ बी आर अंबेडकर द्वारा रचित संविधान के अनुच्छेद 3 के तहत ही तेलंगाना गठन हो पाया है। फिर भी आंध्र प्रदेश के शासकों ने दावा किया कि 371डी के तहत अलग राज्य के गठन को रोके जाने का प्रचार किया। उन्होंने कहा कि तेलंगाना आंदोलन के दौरान नागरिक समाज की ओर से जोरशोर से पूछ जाने के कारण ही कम से कम इतनी खबरें मीडिया में आईं।

संबंधित खबर:

नागेश्वर राव ने सवाल किया कि अगर एससी और एसटी समुदायों को मीडिया में प्राथमिकता नहीं दी जाती है, तो समाज में बहुसंख्यक आबादी वाली जातियों की समस्याओं का समाधान कैसे होगा? उन्होंने कहा कि सवर्णों को 10 फीसदी ईडब्ल्यूएस आरक्षण देने को लेकर मीडिया में ज्यादा चर्चा नहीं हुई। उन्होंने कहा कि तेलंगाना पत्रकारिता पर और अधिक गहन शोध की आवश्यकता है। साथ ही कहा कि किसी भी विषय पर विश्वविद्यालयों में शोध किया जाना चाहिए।

कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में शामिल हुए तेलंगाना राज्य मीडिया अकादमी के अध्यक्ष अल्लम नारायण ने कहा कि तेलंगाना की धरती से जाने-माने पत्रकारों जन्म लिया हैं। तेलंगाना मीडिया अकादमी के तहत ग्रामीण पत्रकारों, दलित पत्रकारों और महिला पत्रकारों को प्रशिक्षण दिया गया। भविष्य में भी और कार्यक्रम आयोजित किए जाएंगे।

Sushil Rao, Times of India

कार्यक्रम के अध्यक्ष और विश्वविद्यालय के कुलपति प्रो के सीताराम राव ने कहा कि उनके विश्वविद्यालय में इस तरह के प्रतिष्ठित दो दिवसीय राष्ट्रीय सम्मेलन का आयोजन करना गर्व की बात है। तेलंगाना मीडिया हब की स्थापना के लिए आवश्यक कदम उठाए जाएंगे।

आर शैलेश रेड्डी

इस अवसर पर विशिष्ट अतिथि विश्वविद्यालय के अकादमिक विभाग के निदेशक प्रो घंटा चक्रपाणि ने सम्मेलन संचालन की आवश्यकता और दो दिन चले सम्मेलन की रिपोर्ट प्रस्तुत की। आने वाले दिनों में और अधिक राष्ट्रीय स्तर के सेमिनार आयोजित किए जाएंगे।

హైదరాబాద్ : డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ డిపార్టుమెంటు మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ ఆద్వర్యంలో “తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం మరియు భవిష్యత్తు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ ముగింపు కార్యక్రమానికి సాక్షి దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అయన మాట్లాడుతూ మీడియా సంస్థలు తమ పరిధిని ధాటి ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాలి. మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడుదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేఛ్చ ను ఉపయోగిస్తూ ప్రజా ప్రయోజనాలకు వాడాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొ. కె. నాగేశ్వర్, ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు సమయంలో శాసన మండలిలో ఆంధ్ర పాలకుల కుయుక్తులను చూశానని, డా. బి. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే సాధ్యపడిందని, కాగా 371 డి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని అడ్డుకునేలా ఉందని వలస పాలకులు ప్రచారం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో కనీసం ఆ మాత్రం అయినా వార్తలు వచ్చాయన్నారు.

మీడియాలో ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రాధాన్యం లేదని అలాంటి అప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం ఈ.దబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్స్ ఇవ్వడంపైన మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదు అన్నారు. తెలంగాణ జర్నలిజం పైన ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ అంశంపైన అయినా పరిశోధన అనేద విశ్వవిద్యలయాల్లోనే జరగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత పాత్రికేయులకు, దళిత జర్నలిస్ట్ లకు, మహిళా పాత్రికేయులకు శిక్షణను ఇచ్చామన్నారు. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.కే.సీతారామ రావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించడం గర్వకారణంగా పేర్కొన్నారు. తెలంగాణ మీడియా హబ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు.

ఈ సందర్భంగా గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి సదస్సు నిర్వహణ అవసరం, రెండు రోజుల పాటు జరిగిన సదస్సు రిపోర్ట్ ను సమర్పించారు. రానున్న రోజుల్లో మరిన్న జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్యానెల్ సెషన్ లో డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం మరియు తప్పుడు అసమగ్ర సమాచారం అనే అంశంపై టి-శాట్‌ సి.ఇ.ఒ. ఆర్‌. శైలేష్‌ రెడ్డి; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం & న్యూ మీడియా (బెంగుళూరు), డీన్ డా. కంచన్ కౌర్; తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, (డిజిటల్ మీడియా) డైరెక్టర్, కొణతం దిలీప్; సి.ఇ.ఒ. రాకేష్ దుబ్బుడు; టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్ మరియు ఎడిటర్, సుధాకర్ రెడ్డి ఉడుముల తదితరులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను, జర్నలిజంలో వస్తున్న మార్పులను, అప్రమత్హంగా ఉండాల్సిన పరిస్థితులను వివరించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొ. వడ్దానం శ్రీనివాస్, ప్రొ. సత్తి రెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన పాల్గొని ప్రసంగించారు. ఇందులో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక సిబ్బంది, పరిశోధక విద్యార్ధులు పాల్గొన్నారు.

రెండో రోజు నాల్గో సెషన్‌లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ; ఆంధ్రజ్యోతి న్యూఢిల్లీ, ఎ. కృష్ణారావు; టి-శాట్‌ సి.ఇ.ఒ. శ్రీ ఆర్‌. శైలేష్‌ రెడ్డి; టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ రిపోర్ట్స్ ఎడిటర్, సుశీల్ రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఐదో సెషన్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా కీలకోపన్యాసం చేశారు. మాజీ సంపాదకులు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్; విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు వి. సతి రెడ్డి; వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్; విశ్వవిద్యాలయ విద్యార్ధి సేవల విభాగం ఇన్ఛార్జ్ డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి , విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి, ప్రొడ్యూసర్ డా. ఉదయిని, కవి రచయిత, సినీ విమర్శకుడు, వారాల ఆనంద్, అకాడమిక్ అసోసియేట్స్ మంజులా గ్లోరీ, ఉమ తదితరులు పాల్గొని తమ తమ పరిశోధనాపత్రాలను సమర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X