श्री कृष्णाष्टमी उत्सव में अप्रिय हादसा, बिजली का झटका लगने से पाँच लोगों की मौत

हैदराबाद: रविवार आधी रात को रामांतापुर क्षेत्र के गोकुले नगर में बिजली का झटका लगने से पाँच लोगों की मौत हो गई। जबकि चार अन्य गंभीर रूप से घायल हो गये। सभी घायलों को नजदिकी एक निजी अस्पताल में भर्ती किया गया। यह खबर है कि घायलों में केंद्रीय मंत्री जी किशन रेड्डी का सुरक्षाकर्मी श्रीनिवास भी शामिल है।

पुलिस और स्थानीय लोगों से मिली जानकारी के अनुसार, श्री कृष्णाष्टमी उत्सव के उपलक्ष्य में रथ उत्सव का आयोजन किया गया था। हालाँकि, रथ खींचने के लिए लगाया गया विशेष वाहन खराब हो गया, तो युवाओं ने अपने हाथों से रथ को आगे खींचा। इस दौरान ऊपर का हाईटेंशन तार रथ से टकरा गए और नौ युवक करंट शॉक लगने से बिखर कर इधर-उधर गिर गए।

स्थानीय लोगों ने उन्हें प्राथमिक उपचार के लिए अस्पताल पहुँचाया, लेकिन उनमें से पाँच की पहले ही मौत हो चुकी थी। चार अन्य गंभीर रूप से घायल का एक निजी अस्पताल में इलाज चल रहा है। मृतकों की पहचान कृष्ण यादव (21), सुरेश यादव (34), श्रीकांत रेड्डी (35), रुद्र विकास (39) और राजेंद्र रेड्डी (45) के रूप में की गई है। पुलिस ने शवों को पोस्टमॉर्टम के लिए गांधी अस्पताल भेज दिया है। बताया जा रहा है कि घायलों में केंद्रीय मंत्री किशन रेड्डी का सुरक्षाकर्मी श्रीनिवास भी शामिल है।

Also Read-

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీర్వ విషాదం, కరెంట్ షాక్‌‌తో ఐదుగురు దుర్మరణం

హైదరాబాద్ : నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీర్వ విషాదం నెలకొంది. కరెంట్‌ షాక్‌తో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రామాంతపూర్‌ పరిధిలోని గోకులే నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. అయితే, రథాన్ని లాగేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం చెడిపోవడంతో యువకులు అంతా కలిసి రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పైనే ఉన్న హై టెన్షన్ వైర్లు రథానికి తగిలి తొమ్మిది మంది యువకులు చెల్లాచెదురుగా పడిపోయారు.

దీంతో అప్రమత్తమైన స్థానికులు, కాలనీవాసులు వారిని ప్రథమ చికిత్ సకోసం ఆసుపత్రికి తరలించగా అందులో ఐదుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌ (34), శ్రీకాంత్‌ రెడ్డి (35), రుద్ర వికాస్‌ (39), రాజేంద్ర రెడ్డి (45) ఉన్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X