हैदराबाद: आंध्र प्रदेश के चित्तूर के पास शुक्रवार सुबह भीषण सड़क हादसा हुआ। सड़क दुर्घटना में चार लोगों की मौके पर ही मौत हो गई, जबकि22 अन्य घायल हो गये।
मिली जानकारी के अनुसार, एक निजी ट्रैवल्स बस यात्रियों को लेकर तिरुपति से तिरुचि जा रही थी। इसी क्रम में जैसे ही बस चित्तूर के पास गंगासागरम पहुंची, विपरीत दिशा से आ रहे एक टिप्पर से बचने के प्रयास में सड़क किनारे पलट गई।
इस दुर्घटना में बस में सवार चार लोगों की मौके पर ही मौत हो गई तथा 22 अन्य घायल हो गए। स्थानीय लोगों से मिली सूचना के आधार पर जिला कलेक्टर सुमित कुमार और पुलिस मौके पर पहुंचे और घायलों को चित्तूर जिला अस्पताल भेज दिया। गंभीर रूप से घायलों को सीएमसी वेल्लोर अस्पताल में भर्ती किया गया। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।
Also Read-
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు స్పాట్ డెడ్, 22 మందికి గాయాలు
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజుామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరుచ్చికి వెళ్తోంది.
ఈ క్రమంలోనే బస్సు చిత్తూరు సమీపంలోని గంగాసాగరం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్ను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 22 మందికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమర్, పోలీసులు క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రి కి తరలించారు. తీవ్ర గాయలైన వారిని సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. (ఏజెన్సీలు)