हैदराबाद : एमएलसी कविता को रात भर दिल्ली ईडी कार्यालय में रखा गया है। दिल्ली शराब घोटाला मामले में ईडी अधिकारी भानुप्रिया मीना की टीम ने एमएलसी कविता को हैदराबाद से गिरफ्तार किया। इसके बाद में कविता को दिल्ली एयरपोर्ट ले गये। वहां से सीधे ईडी दफ्तर ले गये। कविता को पूरी रात ईडी में रखा गया। शनिवार सुबह कविता का मेडिकल परीक्षण किया जाएगा। दोपहर में राउज एवेन्यू कोर्ट के जज के सामने पेश किया जाएगा।
इसके चलते दिल्ली ईडी कार्यालय के पास कड़ी सुरक्षा व्यवस्था लागू कर दी गई है। बीआरएस नेताओं और कार्यकर्ताओं के बड़ी संख्या में ईडी कार्यालय जाने की आशंका को देखते हुए पुलिस ने कड़े इंतजाम किये। ईडी दफ्तर के पास धारा 144 लागू कर दी गई है। चेतावनी दी कि जो भी नियमों का उल्लंघन करेगा उसके खिलाफ कार्रवाई की जाएगी। (एजेंसियां)
![](https://telanganasamachar.online/wp-content/uploads/2024/03/woman-5.png)
संबंधित खबर:
రాత్రంతా ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఉంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీన టీమ్ హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవిత ఉంచారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
ఇది కూడా చదవండి:
దీంతో ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత అమలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వెళ్లారనే అంచనాలతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. (ఏజెన్సీలు)