Road Accident: तेज रफ्तार ने लॉरी ने बाइक को मारी टक्कर, तीन लोगों की मौत

हैदराबाद: आंध्र प्रदेश के प्रकाशम जिले में भीषण सड़क हादसा हो गया। तेज रफ्तार लॉरी ने दोपहिया वाहन पर सवार तीन युवकों को टक्कर मार दी, जिससे उनकी मौके पर ही मौत हो गई। यह दुर्घटना प्रकाशम जिले के तर्लुपाडु मंडल के कलुजुव्वलपाडु में हुई। इस घटना में अंबापुरम गांव निवासी विनोद, नानी और वीरेंद्र की मौत हो गई। पुलिस ने मौके पर पहुंचकर शवों को पोस्टमार्टम के लिए अस्पताल पहुंचाया।

इसी क्रम में मृतकों के परिजनों ने हादसे के लिए जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की मांग को लेकर राष्ट्रीय राजमार्ग पर धरना दिया। मृतक के प्रत्येक परिजन 25 लाख रुपये देने की मांग को लेकर धरना दिया। इसके चलते सड़क के दोनों ओर बड़ी संख्या में ट्रैफिक जाम हो गया।

లారీ-బైక్‌ ఢీ, ముగ్గురి మృతి, బంధువుల ధర్నా

హైదరాబాద్: ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద రోడ్డుప్రమాదం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

అయితే ప్రమాదానికి గల బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుల బంధువులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు చెల్లించాలంటూ బైటాయించడంతో రహదారిపై ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X