Master Plan: निर्मल में तनाव, बीजेपी नेताओं पर पुलिस का लाठीचार्ज

हैदराबाद: तेलंगाना के निर्मल में तनाव उत्पन्न हो गया है। पुलिस ने बीजेपी नेताओं और कार्यकर्ताओं पर जमकर लाठीचार्ज किया। निर्मल नगर पालिका के नये मास्टर प्लान को रद्द करने की मांग को लेकर भाजपा नेताओं और कार्यकर्ताओं ने आंदोलन शुरू कर दिया। बीजेपी के नेतृत्व में आरटीसी बस स्टैंड के सामने धरना और रास्ता रोको का आयोजन किया गया।

बीजेपी नेताओं ने तेलंगाना सरकार के खिलाफ जमकर नारेबाजी की। उन्होंने निर्मल नगर पालिका के नये मास्टर प्लान को तत्काल रद्द करने की मांग की। इससे सड़क पर यातायात अवरुद्ध हो गया। जब पुलिस ने उनकी बात नहीं सुनी तो दोनों गुटों के बीच बहस हो गई। इसी क्रम में भगदड़ मच गयी।

वहां बड़ी संख्या में तैनात पुलिस ने बीजेपी नेताओं और कार्यकर्ताओं को जबरन हिरासत में ले लिया और थाने ले गई। तनाव तब पैदा हो गया जब पुलिस ने रस्ता रोको प्रदर्शन कर रहे बीजेपी नेताओं और कार्यकर्ताओं पर लाठीचार्ज कर दिया।

निर्मल टाउन के नए मास्टर प्लान को रद्द करने की मांग को लेकर बीजेपी नेता और पूर्व विधायक एलेटी महेश्वर रेड्डी की भूख हड़ताल चौथे दिन भी जारी है। डॉक्टरों का कहना है कि महेश्वर रेड्डी की हालत लगातार खराब होती जा रही है। महेश्वर रेड्डी की स्वास्थ्य स्थिति को लेकर बीजेपी नेता, कार्यकर्ता और प्रशंसक काफी चिंतित हैं।

Demand: నిర్మల్లో ఉద్రిక్తత, బీజేపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్

హైదరాబాద్: నిర్మల్ (తెలంగాణ) లో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తక్షణమే నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చేయవద్దని పోలీసులు చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది.

పెద్ద సంఖ్యలో అక్కడే మోహరించిన పోలీసులు బలవంతంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రాస్తారోకో చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

నిర్మల్ టౌన్  న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X