Road Accident : सड़क दुर्घटना में दम्पति और उनके पुत्र की मौत, गांव में मातम

हैदराबाद : तेलंगाना के संगारेड्डी जिले में एक दुखद घटना घटी है। अनियंत्रित बाइक डिवाइडर से टकरा गई। इसके चलते तीनों नीचे गिर गये। इस हादसे में दंपती और उनके बेटे की मौत हो गई। यह घटना शुक्रवार को अंदोल मंडल के रामसानपल्ली में हुई। स्थानीय लोगों से सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और दुर्घटना के कारणों की जानकारी ली। मृतकों की पहचान मद्दूर गांव निवासी के श्रीनिवास (32), सुनीता (30) और नागेश (8) के रूप में की गई है।

शवों को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया गया। पुलिस इस घटना पर केस दर्ज कर लिया गया है और जांच की जा रही है। एक ही समय में सड़क दुर्घटना में एक ही परिवार के तीन लोगों की मौत हो जाने से मद्दूर गांव में मातम छा गया है। हालांकि, इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

यह भी पढ़ें-

Road Accident : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో దంపతులు మరియు కుమారుడు మృతి

హైదరాబాద్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి కిందపడి దంపతులు, కుమారుడు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆందోల్ మండలంలోని రామ్‌సాన్‌పల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతులను మద్దూరుకు చెందిన శ్రీనివాస్ (32), సునీత (30), నగేష్ (8)గా గుర్తించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మద్దూరు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X