मुख्यमंत्री रेवंत रेड्डी ने दी किसानों को खुश खबर, पहले होगा एक लाख रुपये कर्ज माफ

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने मंगलवार को किसानों को लाभान्वित करने वाले महत्वपूर्ण निर्णयों की घोषणा की और 18 जुलाई तक सभी पात्र किसानों को एक लाक रुपये की ऋण माफी प्रदान करने की घोषणा की है। सीएमओ ने अपने आधिकारिक एक्स हैंडल पर कहा, “सभी किसानों के लिए अच्छी खबर है। पहली किस्त में, 18 जुलाई तक सभी पात्र किसानों को एक लाख रुपये की सीमा तक ऋण माफी दी जाएगी।” आगे कहा गया है कि ऋण माफी के लिए राशन कार्ड प्रावधान के विषय पर, मुख्यमंत्री रेवंत रेड्डी ने स्पष्ट किया कि पासबुक के आधार पर, 2 लाख रुपये की फसल ऋण माफी किसान परिवार पर लागू होगी। तेलंगाना सीएमओ की पोस्ट में कहा गया है।

“मुख्यमंत्री ने बैंकर्स को स्पष्ट निर्देश दिए हैं कि कर्जमाफी की राशि गलत दिशा में न जाए। उन्होंने चेतावनी दी है कि अगर कर्जमाफी के लिए जारी की गई राशि दूसरे खातों में जमा की गई तो बैंकर्स के खिलाफ सख्त कार्रवाई की जाएगी।” सचिवालय में कलेक्टरों, पुलिस आयुक्तों और एसपी के साथ बैठक में रेवंत रेड्डी ने कर्जमाफी पर स्पष्टीकरण भी दिया और कल्याणकारी योजनाओं के बारे में विस्तार से बताया। “उन्होंने याद दिलाया कि सरकारी कार्यक्रमों और योजनाओं को अंतिम लाभार्थियों तक पहुंचाना कलेक्टरों की जिम्मेदारी है।”

तेलंगाना के सीएम ने यह भी दोहराया कि हर पात्र व्यक्ति तक छह गारंटी पहुंचाना सरकार का मिशन है। उन्होंने यह भी कहा कि लंबित धरणी मुद्दों को 15 अगस्त तक सुलझा लिया जाना चाहिए।धरणी विशिष्ट भूमि मामलों से संबंधित शिकायत के लिए एक आवेदन हैतेलंगाना के सीएम रेड्डी ने यह भी कहा कि सरकारी जमीनों और तालाबों को अलगाव से बचाने के लिए विशेष उपाय किए जाने चाहिए और यह सुनिश्चित करने के लिए कि राशन कार्ड और आरोग्यश्री कार्ड के बिना सभी को आरोग्यश्री स्वास्थ्य सेवाएं मिलें और सभी के लिए एक डिजिटल स्वास्थ्य प्रोफ़ाइल बनाई जानी चाहिए। (एजेंसियां)

Also Read-

లక్ష రూపాయల రైతుల అప్పు మాఫీ

హైదరాబాద్ : తెలంగాణ రైతులకు పండగే పండగ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఆగస్ట్ 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల రైతుల అప్పులు మాఫీ చేస్తామన్న హామీకి కట్టుబడి.. 2024, జూలై 18వ తేదీన లక్ష రూపాయల వరకు అప్పులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 18వ తేదీ సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

రుణ మాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. రైతుల రుణ మాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉందని ఆదేశాలు జారీ  చేసింది సర్కార్. 18వ తేదీ సాయంత్రంలోగా లక్ష రూపాయల రుణ మాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు ఉంటాయని ఆ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారని కూడా వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులు న్నారని కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘాల కార్యకలాపాలకు, ఆ సంఘాలు చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 

మంగళవారం 2024 జూన్ 16న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  సెక్రటేరియట్ లో సమావేశ మయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, ప్రభు త్వ భూములు, ధరణి సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు వంటి కీలక అంశాలపై దాదాపు 9 గంటల పాటు చర్చించారు. కలెక్టర్లు ప్రజల కుటుంబ సభ్యులుగా పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా స్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు జిల్లా కలెక్టర్లేనని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత తో పాటు, ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X