तिरुपति: तिरुमाला में भगदड़ में छह लोगों की मौत वाली दुखद घटना अभी भूले ही नहीं कि तिरुमाला में एक और त्रासदी हो गई। परिवार के साथ भगवान बालाजी के दर्शन के लिए आये तीन वर्षीय बच्चे की आवास परिसर की छत से गिरने से मौत हो गई।
मिली जानकारी के अनुसार, कडप्पा टाउन के चिन्ना चौक निवासी दम्पति श्रीनिवासुलु और कृष्णवेणी अपने दो बच्चों के साथ इस महीने की 13 तारीख को बालाजी के दर्शन के लिए तिरुपति आए थे। टीटीडी ने 16 तारीख को श्रीनिवासुलु परिवार को दर्शन टोकन आवंटित किया। श्रीनिवासुलु परिवार बुधवार को तिरुमाला पहुंचा और आरटीसी बस स्टैंड स्थित पद्मनाभ निलयम में उन्हें एक लॉकर मिला। श्रीनिवास और उनके दो बेटे बुधवार शाम पद्मनाभ निलयम आवास परिसर में खेल रहे थे।
इसी क्रम में श्रीनिवासुलु का दूसरा बेटा सात्विक दुर्घटनावश आवास परिसर की दूसरी मंजिल से नीचे गिर गया। गंभीर रूप से घायल सात्विक को अस्पताल ले गये। गंभीर चोट होने के कारण अस्पताल में इलाज के दौरान सात्विक की मौत हो गई। पुलिस ने सात्विक के माता-पिता की शिकायत के आधार पर मामला दर्ज कर जांच शुरू कर दी है।
Also Read-
తిరుమలలో వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి
తిరుపతి: తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మురువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శించుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఓ మూడేళ్ల బాలుడు వసతి సముదాయం మీదినుంచి కింద పడి మృతి చెందాడు.
వివరాల ప్రకారం కడప టౌన్ చిన్న చౌక్కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈ నెల13వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. శ్రీనివాసులు కుటుంబానికి టీటీడీ 16వ తేదీన దర్శన టోకెన్లను కేటాయించింది. బుధవారం తిరుమల చేరుకొని ఆర్టీసీ బస్టాండ్లోని పద్మనాభ నిలయంలో శ్రీనివాసులు కుటుంబం లాకర్ పొందింది. బుధవారం సాయంత్రం పద్మనాభ నిలయం వసతి సముదాయంలో శ్రీనివాసులు ఇద్దరు కుమారులు ఆడుకుంటున్నారు.
ఈ క్రమంలో శ్రీనివాసులు రెండో కుమారుడు సాత్విక్ ప్రమాదవశాత్తూ కాలు జారీ వసతి సముదాయం రెండవ అంతస్థు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన సాత్విక్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో సాత్విక్ మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (ఏజెన్సీలు)