बूढ़ा करना चाहता था दूसरी शादी, परिवार वाले नहीं थे सहमत, आखिर पंखे को फंदा लगाकर कर ली आत्महत्या

हैदराबाद: उसकी उम्र 62 साल है। उसे पत्नी और चार बेटियाँ हैं। बड़ी बेटी की शादी भी हुई। वह नाना भी बन गया। फिर भी, वह दूसरी शादी करने का मन बना लिया। इसी क्रम में वह शराब का आदी हो गया। वह बार-बार अपने परिजनों को यह कहकर परेशान करता था कि दूसरी शादी करेगा।

मगर परिवार वाले उसकी दूसरी शादी के लिए राजी नहीं हुए। परिवार वालों के फैसले से वह बहुत दुखी हो गया और आत्महत्या करने का कड़ा फैसला लिया। जब घर पर कोई नहीं थे तो उसने पंखे पर फंदा लगाकर आत्महत्या कर ली। यह मामला हैदराबाद के मलकपेट थाना क्षेत्र में प्रकाश में आई है।

पुलिस के मुताबिक, हनुमाकोंडा निवासी दुंडीगल्ला राजेंद्र प्रसाद (62) बिजली विभाग का सेवानिवृत्त कर्मचारी हैं। वह अपने परिवार के साथ मुसारामबाग डिवीजन के शालिवाहननगर में रह रहा था। उसे पत्नी और चार बेटियाँ हैं। बड़ी बेटी की शादी भी हो गई। शराब का आदी राजेंद्र प्रसाद हमेशा दूसरी शादी करने के लिए परिवार वालों को परेशान करता था। लेकिन परिवार वाले उसके इस प्रस्ताव को ठुकरा दिया। कई बार परेशान करने भी परिवार वाले उसकी शाद के तैयार नहीं हुए।

परिवार वालों के फैसेले दुखी राजेंद्र प्रसाद ने कड़ा फैसला किया। उसने सोचा कि अब जीवन जीने में कोई लाभ नहीं है। उसने आत्महत्या करने का निर्णय लिया। रात को राजेंद्र प्रसाद की पत्नी, तीसरी बेटी और पोती टिफिन करने के लिए होटल गये। वह घर में अकेला था। इसी समय उसने साड़ी से पंखे को फांसी लगाकर आत्महत्या कर ली। यह मामला स्थानीय स्तर पर चर्चा का विषय बना हुआ है। तरह-तरह की बातें कर रहे हैं। पुलिस मामले की छानबीन कर रही है।

రెండో పెళ్లికి కుటుంబం అంగీకరించలేదని 62 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

హైదరాబాద్: అతడి వయస్సు 62 ఏళ్లు. భార్యా, నలుగురు కూమార్తెలూ ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం జరిపించగా.. ఆమెకు ఆడపిల్ల పుట్టడంతో తాత కూడా అయ్యాడు. అయినా ముసలోడికి రెండో పెళ్లి కావాల్సొచ్చింది. మద్యానికి బానిసై రెండో పెళ్లి చేసుకుంటానని తరుచూ కుటుంబసభ్యులను ఇబ్బందులుకు గురి చేసేవాడు.

అందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోటవంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండకు చెందిన దుండిగళ్ల రాజేంద్రప్రసాద్‌ (62) విద్యుత్తు శాఖ విశ్రాంత ఉద్యోగి. మూసారాంబాగ్‌ డివిజన్‌ శాలివాహననగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య, నలుగురు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి కూడా చేశాడు. మద్యానికి బానిసైన రాజేంద్ర ప్రసాద్ తరచూ రెండో పెళ్లి చేసుకుంటాననేవాడు. అయితే అతడి ప్రతిపాదనను కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కుటుంబ సభ్యులు అంగీకరించకలేదు.

దీంతో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాను బ్రతికుండి లాభం లేదనుకొని బలవన్మరణఆనికి పాల్పడ్డాడు. రాత్రి భార్య, మూడో కుమార్తె, మనవరాలు కలిసి టిఫిన్‌ చేసేదుకు హోటల్‌కు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేంద్రప్రసాద్‌ చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X