జగదాంబ అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్ : తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే మహోన్నత బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

మహేష్ కుమార్ గౌడ్

Also Read-

జగదాంబ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ప్రసరించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మహేష్ కుమార్ గౌడ్
అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X