बीआरएस के सत्ता में आने पर विधानसभाओं में महिलाओं के लिए 33 फीसदी आरक्षण

हैदराबाद : तेलंगाना के मुख्यमंत्री केसीआर ने स्पष्ट कर दिया है कि जब भारत राष्ट्र समिति (बीआरएस) सत्ता में आएगी तो वे विधानसभाओं में महिलाओं के लिए 33 प्रतिशत आरक्षण लागू करेंगे। केसीआर ने नांदेड़ में आयोजित एक मीडिया सम्मेलन को संबोधित किया।

सीएम ने स्पष्ट किया कि जिस समाज में महिलाओं का प्रतिनिधित्व है वह काफी प्रगति कर रहा है। जब बीआरएस पार्टी सत्ता में आएगी तो हम विधानसभाओं में महिलाओं के लिए 33 प्रतिशत आरक्षण लागू करेंगे। हम उस वादे को एक साल के भीतर लागू करेंगे। केंद्र महिलाओं को हेय दृष्टि से देख रहा है। विकास तभी संभव है जब महिलाओं का प्रतिनिधित्व बढ़े। हम सभी क्षेत्रों में महिलाओँ की प्राथमिकता बढ़ाएंगे।

केसीआर ने कहा कि बेटी बचाओ शब्दों तक सीमित है। उत्तर भारत में क्या हुआ सब जानते हैं। उन्होंने याद दिलाया कि हाथरस की घटना ने साबित कर दिया है कि महिलाओं की कोई सुरक्षा नहीं है। (एजेंसियां)

संबंधित खबर:

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : భార‌త్ రాష్ట్ర స‌మితి( బీఆర్ఎస్) అధికారంలోకి రాగానే చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

మ‌హిళ‌ల ప్రాతినిధ్యం ఉన్న స‌మాజం అద్భుతంగా ప్ర‌గ‌తి సాధిస్తుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తాం. ఆ హామీని ఏడాదిలోపే అమ‌లు చేస్తాం. మ‌హిళ‌ల‌ను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంది. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యం పెంచుతాం.

బేటీ బ‌చావో మాట‌ల‌కే ప‌రిమితం అయింది. ఉత్త‌ర భార‌త‌దేశంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. హ‌థ్ర‌స్ ఘ‌ట‌న మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని నిరూపించింది అని కేసీఆర్ గుర్తు చేశారు.

విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక మతలబు ఏంటీ?

విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు.

కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు ఒకే రోజు 2,15,888 మెగావాట్లుకు మంచి వాడలేదన్నారు. 4,10లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉందన్నారు. అనేక రాష్ట్రాలు విద్యుత్‌ కొరతతో ఇబ్బంది పడుతున్నాయన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీరు, విద్యుత్‌ కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్‌ వెనుకబడి ఉందని, సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.

వ్యాపారం మా విధానం కాదని మోదీ చెబుతున్నారని, ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మన దేశంలో బొగ్గు నిల్వలతో 125 సంవత్సరాల పాటు దేశమంతా విద్యుత్‌ ఇవ్వొచ్చన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X