ROAD ACCIDENT : तेलंगाना में विभिन्न सड़क हादसे, चार छात्रों सहित 12 लोगों की मौत

हैदराबाद : तेलंगाना में विभिन्न सड़क हादसों में 12 लोगों मौत हो गई, जबकि 2 अन्य घायल हो गये। घायलों को नजदीकी अस्पताल में भर्ती किया गया।

मिली जानकारी के अनुसार, सूर्यापेट जिले के कोदाडा दुर्गापुरम स्टेज के पास खड़ी लॉरी को तेज रफ्तार कार ने टक्कर मार दी। इस हादसे में छह लोगों की मौके पर ही मौत हो गई और दो अन्य गंभीर रूप से घायल हो गए. मृतकों में एक छोटा बच्चा भी शामिल है। हादसे के वक्त कार में 8 लोग सवार थे।

यह हादसा हैदराबाद से विजयवाड़ा जाते समय हुआ। हादसे के कारण हाईवे पर भीषण जाम लग गया। पुलिस ने मौके पर पहुंचकर घायलों को स्थानीय अस्पताल पहुंचाया और यातायात सुचारू कराया। मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।

दूसरी ओर वरंगल जिले में हुए अन्य हादसे में इंटर के चार छात्रों की मौत हो गई। बुधवार को घोषित इंटरे के नतीजे में चारों दोस्त पोन्नम गणेश, वरुण तेज, पोन्नला रवि और सिद्धु पास हो गये। शाम को चारों ने पार्टी कर ली।

इसके बाद चारों एक ही बाइक पर जा रहे थे तभी एक निजी बस ने बाइक को टक्कर मार दी। इस हादसे में चारों की मौके पर ही मौत हो गई। पुलिस मामले की जांच कर रहे हैं।

दो लोग जिंदा जल गये

इसी क्रम में संगारेड्डी जिले में एक भीषण सड़क हादसा हो गया। बाहरी रिंग रोड पर जा रही एक कार तेज गति से आई और लॉरी को पीछे से टक्कर मार दी। इस हादसे में दो की मौके पर ही मौत हो गई। संगारेड्डी जिले के मुत्तांगी आउटर रिंग रोड पर एग्जिट 3 पर भीषण सड़क हादसा हुआ। रिंग रोड पर जा रही लॉरी को एक कार ने पीछे से टक्कर मार दी।

इसके चलते कार में अचानक आग लग गई। कार में सवार दो लोग जिंदा जल गये। आग से कार पूरी तरह जलकर खाक हो गई। आग कार से लॉरी तक फैल गयी। इसके चलते मेडचल से शमशाबाद तक ओआरआर रोड पर भारी ट्रैफिक जाम हो गये। स्थानीय लोगों ने दुर्घटना देखी और तुरंत पुलिस को सूचना दी।

వివిధ ఘోర రోడ్డు ప్రమాదంలో, ఆరుగురు మృతి

హైదరాబాద్ : సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ దుర్గాపురం స్టేజ్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్న పాప కూడ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. 

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు.ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంటర్ పరీక్షల్లో పాస్

మరోవైపు ఇంటర్ పరీక్షల్లో పాస్ అయిన నలుగురు ఇంటర్ విద్యార్థులను ఘోర రోడ్డు ప్రమాదం బలికొంది. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. బుధవారం విడుదలైన 2024 ఇంటర్ ఫలితాల్లో పాస్ అయినందుకు పొన్న గణేశ్, తన ముగ్గురు స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీంతో నలుగురు కలిసి ఓ ప్రాంతంలో పార్టీ చేసుకుని ఒకే బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు బస్సు వారి బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయారు. మృతులు గణేష్, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్, సిద్దు గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని ఓ కారు వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది కారు. కారులో నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ క్రమంలోనే మంటలు కారు నుంచి లారీకి వ్యాఫించాయి. దీంతో  మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X