TSPSC Paper Leak Scam : नामपल्ली कोर्ट में चार आरोपी, प्रशांत रेड्डी के खिलाफ लुक आउट नोटिस जारी

हैदराबाद: एसआईटी अधिकारियों ने तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) के पेपर लीक मामले में आरोपियों को नामपल्ली कोर्ट में पेश किया। 28 मार्च को चार व्यक्तियों की हिरासत समाप्त होने के बाद, प्रवीण, राजशेखर, ढाक्या नाइक और राजेश्वर को सीआईटी कार्यालय से लाया गया और किंग कोटि सरकारी अस्पताल में चिकित्सा परीक्षण किया गया। बाद में एसआईटी अधिकारियों ने आरोपी को नामपल्ली अदालत में पेश किया। कोर्ट ने चारों आरोपियों को 14 दिन के लिए न्यायिक हिरासत में चंचलगुड़ा जेल भेज दिया।

लुक आउट नोटिस जारी

एसआईटी ने इस मामले में 15 लोगों को पहले ही गिरफ्तार कर चुकी है। ग्रुप 1 प्रीलिम्स में 100 से अधिक अंक पाने वालों को सूचित कर पूछताछ की जा रही है। 121 टॉपर्स में से 70 से पूछताछ की गई। तीन और एई प्रत्याशी एसआईटी की हिरासत में हैं। साथ ही, एसआईटी ने आरोपी राजशेखर रेड्डी के बहनोई प्रशांत रेड्डी के खिलाफ लुक आउट नोटिस जारी किया है।

ऑनलाइन में शिकायत

प्रश्न पत्रों के लीक होने के मुद्दे के मद्देनजर तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) में अहम सुधारों के लिए आवश्यक कदम उठाये जा कगे है। अभ्यर्थियों को टीएसपीएससी कार्यालय से बिना संबंध के जोड़ने का प्रयास शुरू कर दिया गया है। संदेह होने पर वे अभ्यर्थियों को आयोग कार्यालय आने से रोकने की योजना बना रहे हैं। इसके तहत शिकायतों को ऑनलाइन लेने और एक ही प्लेटफॉर्म के जरिए उनका जवाब देने का फैसला किया गया है। कॉल सेंटर सिस्टम को भी समाप्त करने की योजना बना रहे हैं।

संबंधित खबर :

TSPSC Paper Leak Scam : నాంపల్లి కోర్టుకు నలుగురు నిందితులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసులో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. మార్చి 28తో నలుగురి కస్టడీ ముగియడంతో ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యా నాయక్ ,రాజేశ్వర్ లను సిట్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి కింగ్ కోటి ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు.

ప్రశాంత్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు

ఇప్పటికే ఈ కేసులో 15 మందిని సిట్ అరెస్ట్ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 కు పైగా మార్కులు వచ్చిన వారికి నోటీసులిచ్చి విచారిస్తోంది. 121 మంది టాపర్లలో 70 మందిని విచారించింది. సిట్ అదుపులో మరో ముగ్గురు ఏఈ అభ్యర్థులు ఉన్నారు. అలాగే నిందితుడు రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్.

ఆన్ లైన్ లోనే ఫిర్యాదుల స్వీకరణ

క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ స్టేట్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ)లో కీలక సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ ఆఫీసుతో సంబంధం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమైనా డౌట్లు ఉంటే కమిషన్ ఆఫీసుకు అభ్యర్థులు రాకుండా కట్టడి చేసేలా ప్లాన్​ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనే ఫిర్యాదులను తీసుకొని అదే వేదిక ద్వారా వాటికి రిప్లై ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కాల్ సెంటర్ విధానాన్ని సైతం ఎత్తేసే యోచనలో ఉన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X