आत्मसमर्पण : हां, माओवादी पार्टी में हैं मतभेद…

हैदराबाद: माओवादी पार्टी के तीन प्रमुख नेताओं ने तेलंगाना के डीजीपी शिवधर रेड्डी के समक्ष आत्मसमर्पण कर दिया। इनमें कुंकटी वेंकटय्या उर्फ ​​विकास, मोगिलिचर्ला वेंकटराजू उर्फ ​​चंदू और तोडेम गंगा उर्फ ​​सोनी शामिल हैं।

हालांकि, आत्मसमर्पण के बाद माओवादी विकास ने प्रमुख टिप्पणियाँ कीं। उन्होंने कहा कि यह सच है कि माओवादी पार्टी में मतभेद हैं। उन्होंने आगे कहा कि शीर्ष माओवादी नेताओं के बीच मतभेद जारी हैं। उन्होंने यह भी कहा कि दंडकारण्यम में हथियार छोड़ने के मुद्दे पर व्यापक चर्चा जारी है। उन्होंने स्पष्ट किया कि यह कोई नई बात नहीं है। माओवादियों के बीच वर्चस्व का संघर्ष स्वाभाविक है।

इससे पहले, डीजीपी शीशधर रेड्डी ने कहा कि माओवादियों को बिना घबराए आत्मसमर्पण कर देना चाहिए। माओवादी पार्टी में तेलंगाना के कुल 72 नेता हैं। इनमें से 8 केंद्रीय समिति के सदस्य हैं। उन्होंने सभी से अपने हथियार डालने और जीवनधारा में शामिल होने का आह्वान किया।

Also Read-

మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమే: మావోయిస్టు వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. వారిలో కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ ఉన్నారు.

అయితే లొంగుబాటు అనంతరం మావోయిస్టు వికాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని కుండబద్దలు కొట్టారు. మావోయిస్టు అగ్రనేతల మధ్య విభేదాలు మొదలయ్యాయని అన్నారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే అంశంపైనే దండకారణ్యంలో విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. ఇదేం కొత్త కాదని మావోయిస్టుల్లో ఆధిపత్య పోరు సహజమే అని స్పష్టం చేశారు.

అంతకుముందు డీజీపీ శిశధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టులు పంతానికి పోకుండా లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు మొత్తం 72 మంది ఉన్నారు. ఇందులో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు అని వెల్లడించారు. అందరూ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X