आउटर रिंग रोड पर अनियंत्रित कार ने ट्रक को मारी टक्कर, तीन इंजीनियरिंग छात्रों की मौत

हैदराबाद: शुक्रवार रात को कुतबुल्लापुर में आउटर रिंग रोड पर एक कार अनियंत्रित होकर एक ट्रक से जा टकराई। इस हादसे में तीन इंजीनियरिंग छात्रों की मौके पर ही मौत हो गई और दो अन्य घायल हो गए। पुलिस ने बताया कि दुर्घटना का कारण तेज और लापरवाही से वाहन चलाना माना जा रहा है।

दुर्घटना तब हुई जब पीड़ित दुंडीगल के एक निजी इंजीनियरिंग कॉलेज के छात्र थे। वे कुतुबुल्लापुर से दुंडीगल जा रहे थे। एक युवक द्वारा तेज और परवाही से चलाई जा रही कार सर्विस रोड पर आने के बाद नियंत्रण खो बैठी और ट्रक से जा टकराई।

कार में सवार तीन छात्रों को गंभीर चोटें आईं और उनकी मौके पर ही मौत हो गई, जबकि दो गंभीर रूप से घायल हो गए और उन्हें तुरंत एक निजी अस्पताल में भर्ती कराया गया। उनकी हालत स्थिर बताई जा रही है। सूचना मिलने पर दुंडीगल पुलिस मौके पर पहुंची और जांच शुरू की। पुलिस ने लापरवाही से वाहन चलाने का मामला दर्ज किया है।

यह भी पढ़ें-

ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ స్కోడా కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు దుండిగల్ నుంచి కుత్బుల్లాపూర్‌ వైపు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఐదు వద్ద ఈ ఘటన జరిగింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను విజ్ఞాన్‌జ్యోతి కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X