हैदराबाद : नेपाल में सत्ता का सस्पेंस खत्म हो गया. सुशीला कार्की ने नेपाल की पहली महिला प्रधानमंत्री के रूप में शपथ ली. वह अंतरिम सरकार का नेतृत्व करेंगी. इसके साथ ही नेपाल की संसद भंग हो गई. मार्च 2026 में नेपाल में संसदीय चुनाव होंगे. पूर्व चीफ जस्टिस रह चुकीं सुशीला कार्की ने शुक्रवार देर शाम नेपाल की पहली महिला प्रधानमंत्री के रूप में शपथ ली. इसके बाद नेपाल के राष्ट्रपति ने प्रतिनिधि सभा को भंग किया.

सुशीला कार्की को अंतरिम पीएम बनाना इतना आसान नहीं था. इसके लिए संविधान में संशोधन की जरूरत है. ऐसे में सुशीला कार्की ने कहा कि जब तक कानून के एक्सपर्ट्स से परामर्श नहीं हो जाता और यह तय नहीं किया जाता कि किस बिंदु या धारा में बदलाव करके अंतरिम प्रधानमंत्री नियुक्त किया जाए, तब तक वह शपथ नहीं लेंगी. दरअसल, नेपाल के संविधान में किसी जज को सीधे संसद में लाने का कोई प्रावधान नहीं है. इसलिए सुशीला कार्की पहले यह रास्ता निकलवाना चाहती थीं.

पहली शर्त: अंतरिम सरकार का नेतृत्व करने और सरकार को अंतरिम बनाने के लिए पहले संसद को भंग किया जाए. उनकी इस शर्त को भी मान लिया गया. आखिरकार नेपाल के राष्ट्रपति ने प्रतिनिधि सभा को भंग किया. 21 मार्च 2026 को संसदीय चुनाव होंगे.
दूसरी शर्त: उन्हें अंतरिम प्रधानमंत्री बनाने के लिए विभिन्न दलों के साथ-साथ Gen‑Z के युवाओं का भी पूरा समर्थन मिले.
तीसरी शर्त: सुशीला कार्की ने यह भी शर्त रखी थी कि जिन बच्चों ने इस आंदोलन के कारण अपनी जान गंवाई है, उनके मरने के कारणों की निष्पक्ष जांच कराने में आगे कोई बाधा नहीं आनी चाहिए.
जब इन शर्तों पर नेपाल के राष्ट्रपति और आर्मी चीफ मानने को तैयार हो गए, तब सुशीला कार्की भी पद ग्रहण करने को तैयार हो गईं. सुशीला कार्की ने शुक्रवार को नेपाल की पहली महिला प्रधानमंत्री के रूप में शपथ ली. वह अंतरिम सरकार का नेतृत्व करेंगी. इसके साथ ही नेपाल में राजनीतिक अस्थिरता समाप्त हो सकती है क्योंकि कथित भ्रष्टाचार और सोशल मीडिया पर प्रतिबंधों के खिलाफ युवाओं के हिंसक प्रदर्शन के चलते मंगलवार को के पी शर्मा ओली को अचानक प्रधानमंत्री पद से इस्तीफा देना पड़ा था. राष्ट्रपति रामचंद्र पौडेल ने राष्ट्रपति कार्यालय में 73 वर्षीय कार्की को पद की शपथ दिलाई. इस अवसर पर राष्ट्रपति पौडेल और नवनिर्वाचित प्रधानमंत्री के अलावा, उपराष्ट्रपति राम सहाय यादव और प्रधान न्यायाधीश प्रकाश मान सिंह रावत भी उपस्थित थे. (एजेंसियां)
Also Read-
నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణం
హైదరాబాద్ : నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి శుక్రవారం ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ కారం చేశారు, హిమాలయ దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక పదవిని నిర్వహించిన మొదటి మహిళగా నిలిచారు. కె.పి. శర్మ ఓలి ప్రభుత్వాన్ని కూల్చివేసిన భారీ యువత నేతృత్వంలోని నిరసనల నేపథ్యంలో ఆమె నియామకం జరిగింది.
రాజకీయాల్లో అవినీతి, పక్షపాతానికి వ్యతిరేకంగా జెన్జీ కార్యకర్తలు ర్యాలీ చేయడంతో ఈ వారం ప్రారంభంలో చెలరేగిన ప్రదర్శనలలో కనీసం 30 మంది మరణించారు. ఈ నిరసనలు ఓలి రాజీనామా చేయవలసి రావడమే కాకుండా నేపాల్లో చాలా కాలంగా స్థిరపడిన రాజకీయ ఉన్నత వర్గానికి కూడా దెబ్బ తగిలింది.
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, సీనియర్ సైనిక అధికారులు, యువ నిరసన ఉద్యమ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి చర్చల తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి 73 ఏళ్ల కర్కిని ఎంపిక చేశారు. రోజుల తరబడి అశాంతి తర్వాత ప్రశాంతత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఆమె తక్షణ సవాలు.
నిరసనకారులు మొదట బుధవారం కర్కి పేరు ప్రస్తావించారు. కానీ ఆమె నియామకం ఖరారు కాలేదు. చర్చలు కొనసాగాయి. రాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా, దీర్ఘకాలిక విద్యుత్ కొరతను అంతం చేసిన నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్ (54) వంటి ఇతర పేర్లు తెరపైకి వచ్చాయి.
సుశీలా కర్కి ఎవరు?
2016లో నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి 2017 వరకు సేవలందించిన కర్కి చరిత్ర సృష్టించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె కఠినమైన వైఖరితో అందరి అభిమానం పొందారు. ఒకప్పుడు ఆమె పాలక వర్గంలో పోరుకు దిగారు.
జూన్ 7, 1952న భారత సరిహద్దుకు సమీపంలోని బిరత్నగర్లో జన్మించిన కర్కి ఏడుగురు పిల్లలలో పెద్దది. ఆమె నేపాల్లోని త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందే ముందు భారతదేశంలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదివారు. 1979లో న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించిన ఆమె 2007లో సీనియర్ న్యాయవాదిగా ఎదిగి, తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రి సుశీలా కర్కి భారత మూలాలను గుర్తుచేసుకున్నారు, మోడీతో సంబంధాలను హృదయపూర్వకంగా ప్రశంసించారు. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కర్కి భారతదేశానికి కొత్తేమీ కాదు. భారత్తో చాలా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు గంగానది ఒడ్డున తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు.”నా ఉపాధ్యాయులు, నా స్నేహితులు, గంగా నదిని నేను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను. నది పక్కన, ఒక హాస్టల్ ఉండేది, వేసవిలో, మేము టెర్రస్పై పడుకునేవాళ్ళం” అని ఆమె చెప్పారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి అడిగినప్పుడు, కర్కి హృదయపూర్వకంగా స్పందించారు. “మొదట, నేను మోడీ జీకి నమస్కారం చెబుతాను. నాకు ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉంది” అని ఆమె అన్నారు.
ప్రభుత్వం-ప్రభుత్వ సంబంధాలు సంక్లిష్టమైనవని ఆమె నొక్కి చెబుతూనే, భారతదేశం – నేపాల్ మధ్య సంబంధాలు చాలా సన్నిహంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. “భారతదేశం నేపాల్కు అన్ని సమయాల్లో సహాయం చేసింది. కానీ హిందీలో ఒక సామెత ఉంది: పాత్రలను వంటగదిలో కలిపి ఉంచినప్పుడు, అవి కొంత శబ్దం చేస్తాయి. అది జరుగుతుంది!” అని ఆమె చిరునవ్వుతో వ్యాఖ్యానించింది.
“నేపాల్ ప్రజలు- భారత ప్రజల మధ్య చాలా మంచి సంబంధం ఉంది. మా బంధువులు, చాలా మంది పరిచయస్తులపై ప్రేమ ఉంది.” అన్నారు.
భారత సరిహద్దు నుంచి కేవలం 25 మైళ్ల దూరంలో ఉన్న బిరత్నగర్లో జన్మించిన కర్కి, సరిహద్దు సంస్కృతిలో భాగమని చెప్పారు. “నా ఇంటి నుంచి, అది సరిహద్దు వద్ద మార్కెట్కు దగ్గరగా ఉండేది. మేము అక్కడ క్రమం తప్పకుండా షాపింగ్ చేసేవాళ్ళం” అని ఆమె గుర్తు చేసుకున్నారు. “మేము చాలా రోజులుగా భారత్కు కాస్త దూరంగా ఉన్నాం. దాని గురించి మాట్లాడుకుంటాము. రెండు దేశాల మధ్య వివాదాలపై కలిసి కూర్చుని ఒక విధానాన్ని రూపొందిస్తాం” అని ఆమె అన్నారు. (ఏజెన్సీలు)
